కార్తీక మాసంలో ఇలా చేస్తే..?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (11:13 IST)
కార్తీక మాసం శివునికి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శివుని ఆరాధించిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు తొలగిపోతాయని పురాణాలలో చెబుతున్నారు. ఈ కార్తీక మాసం పూర్తిగా ఈశ్వరుని పూజించడం శుభదాయకమని చెప్తున్నారు. 
 
చాలామంది శివుభక్తులు పరమేశ్వరుని తులసి మాలలతో ఆరాధిస్తుంటారు. ఈ మాసంలో తులసి కోటను పూజిస్తే పరమేశ్వరుని పూజించినట్టవుతుందని నమ్మకం. కనుక ఇంట్లో తులసి కోట లేని వారు వెంటనే కోటను అమర్చుకుంటే మంచిది. ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయాన్నే లేచి స్నానమాచరించి కొత్త దుస్తులు ధరించాలి. ఆ తరువాత పూజగదిని శుభ్రం చేసుకుని ఈశ్వరుని అలంకరించి వారికి నచ్చిన పిండి వంటలను నైవేద్యాలుగా సమర్పించి.. శివనామాన్ని జపిస్తూ పూజలు చేస్తే.. అష్టైశ్వర్యాలు వెల్లువిరుస్తాయని పండితులు చెప్తున్నారు. 
 
అలానే కార్తీక మాసంలో వచ్చే అష్టమినాడు కొబ్బరి కాయను పూజకు ఉపయోగించకూడదు. అంతేకాకుండా ఈ మాసమంతా కార్తీక పురాణం 30 అధ్యాయాల్లో రోజూకో అధ్యాయం పారాయణం చేస్తే సకలసౌభాగ్యాలు చేకూరుతాయి. శనిగ్రహదోషాలతో బాధపడేవారు ఈ కార్తీక మాసమంతా పరమేశ్వరునికి పూజలు చేస్తే దోషాలు తొలగిపోతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: మంగళగిరిలో 85వ ప్రజా దర్బార్‌... ఏపీ ఫైబర్‌నెట్ సేవ కింద..?

భీకరమైన బీభత్సం సృష్టించే క్షిపణులు సృష్టించా, ఇవి నా జీవిత కాలంలో ఉపయోగించలేనా? ఎవరు?

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పైపుల దగ్ధం - నిగ్గు తేల్చాలన్న సీఎం చంద్రబాబు

అన్నాడీఎంకే ఎన్నికల హామీలు : ఉచిత బంగారం - ఇంటికో ఫ్రిజ్ - పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం

పట్టెడన్నం కోసం జోరువానలో బారులు తీరిన చిన్నారు, ఈ ఆకలి కేకలు ఆగేదెన్నడు? video

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2016 శనివారం ఫలితాలు- చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు

20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు

తర్వాతి కథనం
Show comments