కలియుగంలో ఉదయం 3-5 గంటల వరకు ధ్యానం చేస్తే?

సెల్వి
గురువారం, 14 మార్చి 2024 (13:00 IST)
తెల్లవారుజామున దైవారాధన, ధ్యానంతో ఆత్మశాంతి చేకూరుతుంది. సూర్యోదయానికి ముందు ధ్యానం ఆత్మకు బలాన్ని ఇస్తుందని.. తద్వారా కలియుగంలో ఏర్పడే ఇబ్బందుల నుంచి మానవజాతి ఉద్ధరించబడుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
రోజూ ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు బ్రహ్మ ముహూర్తం, రుషుల ముహూర్తంలో మేల్కొని దైవారాధన, ధ్యానం చేయడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. కలియుగంలో ఈ సమయంలో పూజ, ధ్యానం విశేష ఫలితాలను ఇస్తాయి. 
 
ఇంకా అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం చేకూరుతుంది. నవగ్రహాలు, ప్రకృతి అనుగ్రహం లభిస్తుంది. కలియుగంలో మానవజాతి అజ్ఞానం అనే చీకటి నుంచి బయటపడాలంటే.. ఉదయం పూట పూజతో సాధ్యమని సిద్ధ పురుషులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచిర్యాలలో పులి సంచారం.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్థులు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

అన్నీ చూడండి

లేటెస్ట్

07-10-2025 మంగళవారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

బ్రహ్మ రాక్షసిని శిక్షించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

కాముని పున్నమి.. లక్ష్మీదేవి ఉద్భవించిన పూర్ణిమ.. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి?

06-10-2025 సోమవారం ఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments