Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలియుగంలో ఉదయం 3-5 గంటల వరకు ధ్యానం చేస్తే?

సెల్వి
గురువారం, 14 మార్చి 2024 (13:00 IST)
తెల్లవారుజామున దైవారాధన, ధ్యానంతో ఆత్మశాంతి చేకూరుతుంది. సూర్యోదయానికి ముందు ధ్యానం ఆత్మకు బలాన్ని ఇస్తుందని.. తద్వారా కలియుగంలో ఏర్పడే ఇబ్బందుల నుంచి మానవజాతి ఉద్ధరించబడుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
రోజూ ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు బ్రహ్మ ముహూర్తం, రుషుల ముహూర్తంలో మేల్కొని దైవారాధన, ధ్యానం చేయడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. కలియుగంలో ఈ సమయంలో పూజ, ధ్యానం విశేష ఫలితాలను ఇస్తాయి. 
 
ఇంకా అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం చేకూరుతుంది. నవగ్రహాలు, ప్రకృతి అనుగ్రహం లభిస్తుంది. కలియుగంలో మానవజాతి అజ్ఞానం అనే చీకటి నుంచి బయటపడాలంటే.. ఉదయం పూట పూజతో సాధ్యమని సిద్ధ పురుషులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments