Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమకు హనుమాన్ ధార అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

వనవాస సమయంలో సీతారాములు నడయాడిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధి చెందాయి. అటువంటి పరమ పవిత్రమైన క్షేత్రాలలో చిత్రకూటం ఒకటిగా కనిపిస్తుంది. సీతారాములు 14 ఏళ్ల వనవాస కాలంలో 11 ఏళ్ల పాటు తిరిన ప్రదేశం

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (11:35 IST)
వనవాస సమయంలో సీతారాములు నడయాడిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధి చెందాయి. అటువంటి పరమ పవిత్రమైన క్షేత్రాలలో చిత్రకూటం ఒకటిగా కనిపిస్తుంది. సీతారాములు 14 ఏళ్ల వనవాస కాలంలో 11 ఏళ్ల పాటు తిరిన ప్రదేశంగా చిత్రకూటం అని పురాణాలలో చెబుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం నచ్చిన కారణంగానే సీతారాములు అంతకాలం పాటు ఇక్కడ ఉండిపోయారు.
 
ఇక్కడ రామ్‌ఘాట్, జానకీ కుండ్, అనసూయ మాత ఆలయం, గుప్త గోదావరి వంటివి మంచి అనుభూతిని కలిగిస్తుంటాయి. సీతారాములు తిరిగిన ఆనవాళ్లకు సాక్షిగా నిలుస్తూ ఇక్కడ మందాకినీ నది ప్రవహిస్తుంటుంది. హనుమార్ ధారను చూస్తే కలిగే అనుభూతే వేరు. 
 
హనుమ లంకా దహనం చేసిన కారణంగా తోకతో పాటు చర్మంపై కూడా కాలిన గాయాలు అయ్యాయి. హనుమ ఆ బాధ నుండి బయటపడడానికి రాముడు నీటిధారను సృష్టించారు. ఈ నీటిధారను హనుమ కోసం సృష్టించిన కాబట్టి దీనిని హనుమాన్ ధార అని పిలుస్తుంటారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bride: పెళ్లి కూతురు పద్ధతిగా వుంటుంది అనుకుంటే.. ఇలా మందేసి, సిగరెట్ కాల్చింది..(video)

వంట సరిగ్గా వండలేదని కొబ్బరి తురుముతో భార్యను హత్య చేసేశాడు.. ఎక్కడ?

Cow attack: ఏపీలో ఆవుల దాడి.. ఒకరు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు (video)

Iran: అమెరికాతో చర్చలు.. అవసరమైతే చూద్దాం... సయ్యద్ అబ్బాస్

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments