Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్తలను యమలోకాధిపతి యముడు ఎలా సేకరిస్తాడు?

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (22:40 IST)
గుడ్లగూబ యముని వార్తాహరుడు. చనిపోయిన మనిషిలోని జీవుడు మరొకచోట మరొక శరీరాన్ని పొందేవరకూ అగ్ని సహాయంతో యమపురికి చేరుతాడు.
 
అగ్నిలో దగ్ధమైన పితృదేవతలతో కలిసి ఆనందాన్ని పొందుతాడు. అలా అగ్నిలో దగ్ధమైన జీవుణ్ణి పెద్దపెద్దముక్కులతో, నాలుగు కళ్లున్న రెండు కుక్కలు యమలోకానికి చేరుస్తాయట.
 
మరణించబోయే వ్యక్తులను గాలించి గాలించి వారిని యమపురికి తీసుకుని వెళ్లడమే ఈ కుక్కల పని అని వేదవిజ్ఞానంలో చెప్పబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

లేటెస్ట్

Varalakshmi Vratam 2025: బ్రహ్మ ముహూర్తంలో వరలక్ష్మీ వ్రతం చేస్తే సర్వం శుభం

Raksha Bandhan: రక్షాబంధన్ రోజున సోదరికి ఈ బహుమతి ఇస్తే.. అదృష్టం ఖాయం

Raksha Bandhan Mantra : మీ సోదరుడి చేతికి రాఖీ కట్టేటప్పుడు ఈ రక్షా బంధన్ మంత్రాన్ని జపిస్తే?

శ్రావణ పౌర్ణమి.. శివాలయంలో దీపదానం చేస్తే ఆ బాధల నుంచి విముక్తి?

07-08-2025 గురువారం ఫలితాలు - మీ ఓర్పునకు పరీక్షా సమయం...

తర్వాతి కథనం
Show comments