Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురు పౌర్ణమి.. గురువులను ధ్యానించండి.. పసుపు వస్త్రాలు దానం చేస్తే?

వరుణ్
ఆదివారం, 21 జులై 2024 (11:05 IST)
నేడు గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి అనేది గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు చేసుకునే పండుగ. ఈ పౌర్ణమి తిథి జూలై 20న సాయంత్రం 5:59 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే జూలై 21న మధ్యాహ్నం 03:46 గంటలకు ముగుస్తుంది.
 
గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ గురుపౌర్ణమిని వ్యాస పూర్ణిమి అని కూడా అంటారు. ఈ రోజున గురు భగవానుడిని, వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. 
 
అందుకే ఆ రోజున భగవంతునితో సమానమైన గురువులను నమస్కారించి పూజించుకోవాలి. ఈ రోజున గురువును సేవించడం ద్వారా జాతకంలో గురు దోషం తొలగిపోతుంది. గురువు అనుగ్రహం లేకుండా జ్ఞానం, మోక్షం రెండూ లభించవని నమ్మకం. 
 
అంతేకాకుండా.. గురు పూర్ణిమ రోజున పేద బ్రాహ్మణుడికి పసుపు వస్త్రాలు, పసుపు, ఇత్తడి పాత్రలు, బెల్లం, నెయ్యి, పసుపు బియ్యం మొదలైన వాటిని దానం చేయాలి. ఈ రోజున దేవ గురువైన బృహస్పతిని ఆరాధించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

14-09-2024 శనివారం దినఫలితాలు : అభిమానించే వ్యక్తులే మిమ్ములను మోసగిస్తారు....

బుధాదిత్య యోగం.. కన్యారాశిలోకి సూర్యుడు.. ఈ ఐదు రాశులకు లాభం

13-09-2024 శుక్రవారం దినఫలితాలు : మానసికంగా కుదుటపడతారు...

12-09-2024 గురువారం దినఫలితాలు - సకాలంలో పనులు పూర్తి చేస్తారు....

గురువారం పసుపు రంగు దుస్తులు... సాయిబాబాకు పాల పదార్థాలు?

తర్వాతి కథనం
Show comments