సహస్ర నామాలను వెయ్యి సార్లు పారాయణం చేస్తే వచ్చే ఫలితాన్ని ఒకేసారి పఠిస్తే ఇచ్చే దుర్గాదేవి.. ద్వాత్రింశన్నామావాళిని.. శత్రువుల బాధ వున్నవారు, భయాల్లో వున్నవారు, కష్టాల్లో వున్నవారు ఎవరైనా సరే 32 నామాలతో అమ్మవారిని స్తోత్రం చేస్తో పడిపోతున్న వారికి చేయందించి పైకి లాగుతుంది.. అమ్మవారు. ఈ 32 నామాలకు అంత శక్తి వుందంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. ఈ 32నామాల దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళిని 108 సార్లు పారాయణం చేస్తే సర్వ దరిద్రాలు తొలగుతాయి.