Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో గరుడ సేవ.. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 9 వరకు టూవీలర్స్ నాట్ అలోడ్

సెల్వి
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (10:06 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం చేస్తోంది. తదుపరి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడసేవ రోజున భక్తుల రద్దీని అంచనా వేసి, యాత్రికుల భద్రత కోసం టిటిడి రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది. 
 
ఈ సంవత్సరం, తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరుగనున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 8న అత్యంత ముఖ్యమైన గరుడ సేవ జరగనుంది.

ఈ నేపథ్యంలో గరుడ సేవను పురస్కరించుకుని అక్టోబర్ 7న రాత్రి 9 నుండి అక్టోబర్ 9 ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళతో ముఖ పరిచయం.. ఆపై న్యూడ్ ఫోటోలు పంపాలంటూ జైలర్ వేధింపులు!!

పవన్ కల్యాణ్‌పై మాట్లాడే హక్కు కవిత లేదు.. క్షమాపణ చెప్పాల్సిందే: జనసేన

తత్కాల్ బుకింగ్ టైమింగ్స్ మారాయా? రైల్వే శాఖ ఏం చెబుతోంది!

ములుగు జిల్లాలో పోలీసుల ముందు లొంగిపోయిన 22మంది మావోలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

09-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : చీటికిమాటికి చికాకుపడతారు...

బుధవారం రోజున పూజ ఎలా చేయాలి? భార్యాభర్తలు కలిసి ఆచరిస్తే?

తర్వాతి కథనం
Show comments