Webdunia - Bharat's app for daily news and videos

Install App

చోరీకి గురైన పద్మనాభుడి నేలమాళిగల్లోని ఆభరణాలు..!?

Webdunia
FILE
తిరువనంతపురం శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలోని రహస్య గదుల్లో భద్రపరిచిన నిక్షేపాలు అదృశ్యమైనట్లు గత మూడేళ్ల క్రితం తిరువనంతపురం హైకోర్టు బృందం ఓ నివేదికలో పేర్కొంది. కేరళలోని తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలోని ఐదు నేలమాళిగల్లో వెలకట్టలేని నిక్షేపాలు బయటపడిన సంగతి తెలిసిందే.

వీటి విలువను లెక్కించే పనుల్లో సుప్రీం కోర్టు బృందం నిమగ్నమైన విషయం విదితమే. ఇంకొన్ని వారాల్లో ఐదు నేలమాళిగల్లో లభించిన ఆభరణాల విలువను లెక్కించే ప్రక్రియను సుప్రీం న్యాయ బృందం పూర్తి చేస్తుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆలయంలోని నేలమాళిగల్లో ఉన్న నిక్షేపాలు కొంచెం కొంచెంగా అనేక సార్లు చోరీకి గురైయ్యాయని కేరళ ప్రతిపక్ష నాయకుడు అచ్యుతానంద చేసి వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

ఇదేవిధంగా గత 2008వ సంవత్సరంలోనే పద్మనాభ స్వామి ఆలయంలో జరగాల్సిన ఓ ఉత్సవం కోసం ఐదు నేలమాళిగల్లోని నగలను బయటికి తీసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తిరువనంతపురం న్యాయబృందం జరిపిన పరిశోధనలో పసిడి బిందెలోని 14 రత్నాలు, పసిడి దారాలు, 44 గాజులు అదృశ్యమైనట్లు తెలిసింది.

వీటికి బదులు ఇనుము, కంచుతో కూడిన ఆభరణాలను అందులో చేర్చడం జరిగిందని న్యాయబృందం తేల్చింది. దీని ప్రకారం ఐదు నేలమాళిగల్లోని నిక్షేపాలు మాయమైయ్యాయని తెలిసింది. తద్వారా అచ్యుతానంద వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట

తుక్కుగూడలో హిజ్రాలు, డబ్బులు ఇచ్చే దాకా వాహనాలకు అడ్డంగా నిలబడి ఆవిధంగా (video)

రెస్టార్ట్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన బావమరదలు.. ఎందుకంటే?

heart attack: సిక్సర్ కొట్టాడు, గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలి మరణించాడు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

Show comments