Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ రైలు చార్జీల మోత తప్పదు : సదానంద గౌడ

Webdunia
మంగళవారం, 8 జులై 2014 (12:54 IST)
కేంద్ర రైల్వేమంత్రి సదానంద గౌడ రైల్వే బడ్జెట్‌ను సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ముందు ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు. అయితే నరేంద్ర మోడీ చెప్పినట్లు హిందీలో కాదులెండి, ఇంగ్లీషులో. రైల్వేమంత్రిగా తాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రజల అంచనాలను అందుకుంటుందని భావిస్తున్నట్లు ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఆయన రైల్వే బడ్జెట్‌లోని కీలకాంశాలు.. 
 
2014-15 ఖర్చు రూ.1,49,000 కోట్లుగానూ, 2014-15లో ఆదాయం రూ.1,64,000 కోట్లుగా అంచనా వేసినట్టు చెప్పారు. ఛార్జీల పెంపుతో రూ.8 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. అన్ని ప్రధాన స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం రైల్వే స్టేషన్లలో బ్యాటరీ వాహనాలు సమకూర్చుతామన్నారు. 
 
స్టేషన్లలో శుభ్రతను పరిశీలించేందుకు సీసీటీవీలు, ప్రధాన రైళ్లలో ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సీటు, బెర్త్ మాత్రమే కాకుండా... కోచ్, రైలును కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. డబ్లింగ్, ట్రిప్లింగ్‌లకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, కొత్త రైల్వే లైన్లకు రెండో ప్రాధాన్యత ఇస్తామని, ప్రైవేటు భాగస్వామ్యంతో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments