Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ఆదాయం : రూపాయిలో 94 పైసలు ఖర్చులకే!

Webdunia
మంగళవారం, 8 జులై 2014 (12:41 IST)
భారతీయ రైల్వేకు వస్తున్న ఆదాయంలో రూపాయిలో 94 పైసలు రైల్వే ఖర్చు అవుతున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. ఆయన సోమవారం లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన ప్రసంగం ముఖ్యాంశాలు ఇవే...
 
దేశంలో హై స్పీడ్ నెట్ వర్క్‌పై దృష్టి సరిస్తామని చెప్పారు. గత కొన్నేళ్లుగా రవాణా రంగంలో రైల్వేల ఆదాయం తగ్గుతూ వస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వేలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రైల్వేకు వస్తున్న ఆదాయంలో 94 పైసలు ఖర్చులకు పోతోందని వివరించారు. 
 
ఇప్పటిదాకా ప్రాజెక్టులు మంజూరు చేయడమే గానీ తప్ప పూర్తి చేయడంపై దృష్టి సారించలేదు. ఇంకా 359 ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉందన్నారు.  పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.1.82 లక్షల కోట్ల నిధులు అవసరం ఉందన్నారు. రైల్వేలు సామాజిక బాధ్యతను మరువలేదన్నారు. పదేళ్లలో రూ.3700 కోట్లతో 41,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు వేశామని తెలిపారు. రైల్వేలో విదేశీ పెట్టుబడుల అవసరం చాలా ఉందని, అయితే ఆపరేషన్ విభాగంలో మాత్రం వీటిని దూరంగా ఉంచుతామన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

Show comments