ఎంత తీరిక లేకపోయినా.. 20 నిమిషాలు..?

Webdunia
బుధవారం, 19 నవంబరు 2014 (16:29 IST)
ఎంత తీరిక లేకపోయినా కూడా రోజులో కనీసం 20 నిమిషాలు ప్రకృతి మధ్య గడపండి. దానివల్ల మానసికోల్లాసం పెరుగుతుంది. ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. అంతేకాదు. రోజంతా చురుగ్గానూ పనిచేసే శక్తి శరీరానికి వస్తుంది. 
 
రోజంతా పనిచేయడం మంచి ప్రయత్నమే. అయితే దానిల్ల కొన్నిసార్లు చిరాకు తప్పదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే.. పనిలో మధ్య మధ్యలో తీరిక చూసుకోవాలి. రోజువారీ పనులను రాసి పెట్టుకోండి. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లండి.
 
ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నిశ్శబ్ధానికి ప్రాధాన్యం ఇవ్వండి. కనీసం కొన్ని నిమిషాలు ఎలాంటి శబ్ధాలు లేకుండా, మీరు మాట్లాడకుండా మౌనంగా గడపేలా చూసుకోండి. ఇలా చేస్తే మానసికోల్లాసం తప్పనిసరి అవుతుందని మానసిక నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వంటగదిలో ప్రమాదానికి గురైన వధువు, ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు, వీడియో

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

వావ్, క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

Show comments