ఎంత తీరిక లేకపోయినా.. 20 నిమిషాలు..?

Webdunia
బుధవారం, 19 నవంబరు 2014 (16:29 IST)
ఎంత తీరిక లేకపోయినా కూడా రోజులో కనీసం 20 నిమిషాలు ప్రకృతి మధ్య గడపండి. దానివల్ల మానసికోల్లాసం పెరుగుతుంది. ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. అంతేకాదు. రోజంతా చురుగ్గానూ పనిచేసే శక్తి శరీరానికి వస్తుంది. 
 
రోజంతా పనిచేయడం మంచి ప్రయత్నమే. అయితే దానిల్ల కొన్నిసార్లు చిరాకు తప్పదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే.. పనిలో మధ్య మధ్యలో తీరిక చూసుకోవాలి. రోజువారీ పనులను రాసి పెట్టుకోండి. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లండి.
 
ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నిశ్శబ్ధానికి ప్రాధాన్యం ఇవ్వండి. కనీసం కొన్ని నిమిషాలు ఎలాంటి శబ్ధాలు లేకుండా, మీరు మాట్లాడకుండా మౌనంగా గడపేలా చూసుకోండి. ఇలా చేస్తే మానసికోల్లాసం తప్పనిసరి అవుతుందని మానసిక నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ సార్, నా చేయి విరిగింది చూడండి, ప్లీజ్ మా ఊరికి రోడ్డు వేయండి: విద్యార్థి వీడియో

భర్తను రూ.1.5 కోట్లకు ప్రియురాలికి అమ్మేసిన భార్య.. అలా సెటిలైపోయింది..

బిల్ గేట్స్‌కి కొబ్బరి చట్నీ, కరకరలాడే అమరావతి పునుగులు

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ జియో పెవిలియన్‌ సందర్శన

ఉండవల్లి అరటితోటలో బిల్ గేట్స్.. స్వర్ణ ఆంధ్ర 2047 సూపర్ అంటూ కితాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

Show comments