తప్పు జరిగినప్పుడే మెదడు స్పందిస్తోంది.. అదే మానసిక ఒత్తిడికి...?

Webdunia
బుధవారం, 28 మే 2014 (18:17 IST)
నైతిక నమ్మకాలతో కూడిన సామాజిక వ్యవహారశైలి, గర్వం, తప్పు జరిగినప్పుడు మెదడు స్పందిస్తోందని మానసిక నిపుణులు అంటున్నారు. ఈ స్పందనతో మనిషిలో ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఈ సంఘర్షణే మానసిక ఒత్తిడి అంటారు.
 
సామాజికంగా వ్యవహరించేటప్పుడు వివిధ నైతిక భావాలతో మొదట మెదడు సమాచార పరంగా చర్చలో పాల్గొంటుంది. మెదడులోని నాడీ మండల వ్యవస్థ వివిధ భావాలను విభజిస్తుంది. మనభావాలకు అనుగుణంగానే నడుచుకుంటుంది. 
 
ఎక్కడైన విలువలకు వ్యతిరేకంగా ఉన్నట్లైతే వెంటనే గుర్తిస్తుంది. ఇతరుల సామాజిక ప్రవర్తన తన వ్యక్తిగత విలువలతో సరిపోకపోయినా, తప్పు జరిగినా, ఇతరుల ద్వారా కాస్తంత అవమానం జరిగినా మెదడు వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. 
 
అందుచేత తప్పు జరిగినప్పడు, చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురికావడానికి మెదడు స్పందించడమే కారణం. కాబట్టి చిన్న విషయాలకే కోపపడటం వంటివి మానుకుంటే మెదడుకు కాసింత విశ్రాంతి ఇవ్వడం ద్వారా ఆలోచన పెరుగుతుంది. 
 
అలాగే ప్రతీ విషయాన్ని భూతద్దంతో చూసి బాధపడటం చేయకుండా.. సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగినట్లు మీ వ్యవహార శైలిని మార్చుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

Show comments