ఆఫీసులో తోటివారితో ఎలా మెలగాలి?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2015 (17:30 IST)
చాలా మంది రోజులో ఎక్కువ సమయం తమతమ ఆఫీసుల్లోనే గడుపుతుంటారు. ఆఫీసులో ఎవరి పనివారిదే అయినా ఒకరి పనికి మరొకరి పనికి సంబంధం ఉంటుంది. తోటివారితో వారితో కలిసి పని చేయకపోతే ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఆఫీసులో అయినంతవరకు అందరితో స్నేహపూరితంగా మెలగాలి. సన్నిహితంగా ఉండనవసరం లేదు, కనిపించినప్పుడు ఒక చిరునవ్వుతో పలకరిస్తే చాలు. 
 
అలాగే, ఆఫీసులో ఉన్నంతసేపు... మూడీగా ఉండకుండా, కలివిడిగా ఉండటం ఎంతో ఉత్తమం. అలాగే, ఆఫీసులో అందరి సమర్థత ఓకేలా ఉండదు. మీ కన్నా తక్కువ సమర్థతో పనిచేసేవారిని ఆటపట్టించడం, మీకన్నా ఎక్కువ పనిచేసేవారిని చూసి అసూయపడటం మంచిది కాదు. అందువల్ల సహనంతో పాటు.. మెళకువలు అలవర్చుకుని ముందుకు సాగినపుడే మీరు చేసే వృత్తిలో రాణించలగరు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనిజులా వెన్ను విరిచిన ఉచిత పథకాలు, ప్రజలకు ఉచితాలు ఇచ్చి సర్వనాశనం

స్థానిక ఎన్నికల్లో కూడా ఏపీ ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోంది.. జగన్ ఫైర్

ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలి.. నాదెండ్ల మనోహర్

APSRTC: సంక్రాంతి పండుగ కోసం 8,432 ప్రత్యేక బస్సులు : ఏపీఎస్సార్టీసీ

ఇక్కడే.. మీ కోసం ఎదురు చూస్తున్నా.. ట్రంప్‌‍కు కొలంబియా అధ్యక్షుడు సవాల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవికి ఆపరేషన్ జరిగిందా?

శర్వా, సాక్షి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నారి నారి నడుమ మురారి

Sushmita: నాన్న గారు బరువు తగ్గడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు : సుస్మిత కొణిదెల

Rukmini Vasanth: టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌ లో రుక్మిణి వ‌సంత్ లుక్

Dil Raju: బొమ్మరిల్లు 2 తీయాలంటే ఆది, సాయి కుమార్ లతో తీయాలి : దిల్ రాజు

Show comments