ఇద్దరూ ఉద్యోగస్తులైతే.. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు!

Webdunia
గురువారం, 17 జులై 2014 (15:04 IST)
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులా.. చాలా తక్కువ సమయమే ఉందా.. మీ భాగస్వామితో మాట్లాడలేకపోతున్నారా..? అయితే ఈ టిప్స్ పాటించండి. ముఖ్యంగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని మానసిక నిపుణులు అంటున్నారు. మీ కమ్యూనికేషన్ అభివృద్ధి చేసుకోవాలంటే.. ఒకరికోసం ఒకరు ఎక్కువ సమయం కేటాయించాలి. తద్వారా, ఇద్దరి వ్యక్తుల మద్య గౌరవప్రదమైన సంబంధం ఏర్పడుతుంది. 
 
తక్కువ సమయం ఉన్నాకూడా, ఒకరికోసం ఒకరు ఇష్టంగా ఉన్నట్లైతే, ఇద్దరూ కలిసి కెరీర్‌ను చేరుకోగలుగుతారు. ఓపెన్‌గా, నిజాయితీగా, మరియు పాజిటివ్ కమ్యూనికేషన్ భార్యాభర్తల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అలాగే విబేధాలను దూరం చేస్తుంది. తరచూ విబేధాలతో, మనస్పర్ధలతో భార్యాభర్తలు గడిపితే.. కనీసం ఇద్దరిలో ఏ ఒక్కరైనా వెనుకకు తగ్గడం చాలా ముఖ్యం. 
 
అలాగే  ఉద్యోగస్తులైతే కనీసం వారంలో ఒకరికోసం ఒకరు కొంత సమయం ఖర్చుచేయాలి. ఒకరి మాటలు ఒకరు వినండి. తర్వాత ఎక్స్‌ప్రెషన్‌కు మర్యాద ఇవ్వండి. భాగస్వాములు తమ తమ ఫీలింగ్స్‌కు మర్యాద ఇచ్చుకోవాలి. ఇలా భావాలను, భవిష్యత్త్ ప్రణాళికలను పిల్లల పెంపకాన్ని భాగస్వాములు ఉద్యోగులైనా విరామ సమయం దొరికినప్పుడల్లా మాట్లాడుకోవడం చేస్తే ఎలాంటి విబేధాలు తలెత్తవని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

డోనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ టీవీ.. ఈ సారి గురి తప్పదంటూ కథనం

ఇరాన్ - అమెరికా దేశాల మధ్య యుద్ధ గంటలు... ఇరాన్‌కు వెళ్లొద్దంటూ భారత్ విజ్ఞప్తి

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

Show comments