మొదలెట్టిన కార్యానికి విఘ్నం కలగకుండా ఉండాలంటే?

Webdunia
శనివారం, 19 జులై 2014 (16:38 IST)
మొదలెట్టిన కార్యానికి విఘ్నం కలగకుండా ఉండాలంటే..
 
భునాయకం వా ధననాయకం వా|
భజన్ భువం వా ధనమేతి లోకే |
తద్విఘ్న నాథం న భజాని కింతు | 
సహస్త్రశ స్తం ప్రణమామి నిత్యం ||
 
అనే మంత్రాన్ని పఠించాలి. భూపతిని ఆశ్రయిస్తే భూమి ఇస్తాడు. ధనవంతుడిని ఆశ్రయిస్తే ధనం లభిస్తుంది. ఇది లోకం తీరు. అలానే విఘ్నపతిని ఆశ్రయిస్తే విఘ్నాలే ఇస్తాడు. అందువలన స్వామీ.. విఘ్నేశ్వరా నాకు విఘ్నాలు కలుగకుండా చూడవయా అంటూ నిత్యం ఆ విఘ్నేశ్వరుడిని నమస్కరించుకోవాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ దేశాన్ని ఆపండి ఫ్రెండ్స్: ట్రంప్ విజ్ఞప్తి

జనసేనకు 13 ఏళ్లు.. కానీ ఇదే అత్యంత సంతృప్తికరమైన రోజు.. పవన్ కల్యాణ్

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి.. చంద్రబాబు పిలుపు

సీపీఐ మావోయిస్ట్ పార్టీపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలి.. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఇరాన్ చంపేసిందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

12-03-2026 గురువారం ఫలితాలు- దంపతుల మధ్య చిరు కలహం..

11-03-2026 బుధవారం ఫలితాలు- సాయం ఆశించి భంగపడతారు..

రాత్రిపూట బట్టల్ని శుభ్రం చేయొచ్చా.. వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో వుంచాలంటే?

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

10-03-2026 మంగళవారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం....

Show comments