పద్మం వంటి చేతితో, పాద పద్మాన్ని ముఖ పద్మంలో ఉంచుకుని, మర్రియాకు పొద శయనించిన బాల కృష్ణుని మనసా స్మరిస్తున్నాను. ఈ మంత్రంతో రోజూ శ్రీ కృష్ణుడిని స్మరించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. కార్యసిద్ధి చేకూరడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.