హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది. 11సార్లు చొప్పున 40 రోజుల పాటు పఠించి పూర్తి చేసి స్వామివారికి విశేషార్చన చేయాలి. అలాగే హనుమాన్ దండకం చదవడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఏదైనా ఓ
మత్కార్యమ్ సాధయ ప్రభో"- అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే... ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే హనుమంతుడా.. దయా హృదయుడైనటువంటి హనుమాన్ను నిత్యం స్మరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతుంది. అలాగే 108 సార్లు హనుమాన్ చాలీసా స్తోత్రిస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ఏకాసనం మీద ఉండి 108 సార్లు హనుమాన్ చాలిసా స్తోత్రిస్తే కార్యసిద్ధి చేకూరుతుంది.
హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది. 11సార్లు చొప్పున 40 రోజుల పాటు పఠించి పూర్తి చేసి స్వామివారికి విశేషార్చన చేయాలి. అలాగే హనుమాన్ దండకం చదవడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఏదైనా ఓ కార్యాన్ని సంకల్పించుకున్నప్పుడు హనుమాన్ చాలీసాను 11సార్లు పఠించి.. 40 రోజుల పాటు చదివి.. చివరి రోజున విశేషార్చన చేయాలి. మంగళవారం పూట ఒకే రోజున హనుమాన్ చాలీసాను 108 సార్లు పఠించినా సంకల్పించుకునే కార్యాలు దిగ్విజయమవుతాయి.