ఫాల్గుణ బహుళ అమావాస్య రోజున శివుడిని పూజిస్తే..

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (12:02 IST)
ఫాల్గుణ బహుళ అమావాస్య'ని కొత్త అమావాస్యగా పిలుస్తారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఇక ఈ కొత్త అమావాస్య రోజున ఏ దైవాన్ని పూజించాలని తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. 
 
సాధారణంగా ప్రతి నెలలోను అమావాస్య రోజున పితృదేవతలకు పిండప్రదానం చేయడం ... తర్పణాలు వదలడం వంటివి చేస్తుంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది.
 
ఇక ఈ కార్యక్రమాలు ఆయా పుణ్యతీర్థాలలో నిర్వహించడం వలన ఉత్తమగతులు లభిస్తాయి. ఈ రోజున శివుని పూజతో పితృదేవతలను సంతృప్తి పరచడమే కాకుండా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఆర్థిక బాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జొమాటోలో ఆర్డర్ చేసిన బిర్యానీలో కుక్క కాలు.. వీడియో వైరల్

పెయింట్ డబ్బా మీద భార్య పడిందన్నాడు.. కానీ సుత్తితో తలపై కొట్టాడు.. కూతుళ్లు?

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం

మొంథా తుఫానుతో ఏపీకి నష్టం.. రూ.341.48 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన కేంద్రం

ఫైనాన్షియర్ వేధింపులు.. రుణాన్ని తిరిగి ఇవ్వాలని నలుగురి ముందు..?

అన్నీ చూడండి

లేటెస్ట్

రాత్రిపూట బట్టల్ని శుభ్రం చేయొచ్చా.. వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో వుంచాలంటే?

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

10-03-2026 మంగళవారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం....

ఈ దొంగ సన్యాసిని బయటకు గెంటండి: సాయిబాబా

ఆదాయం పెరగాలంటే.. ధనవంతులు కావాలంటే.. చాణక్య నీతిని..?

Show comments