Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమస్త దోషాలు తొలగిపోయేందుకు ఇలా పూజలు చేస్తే..

పార్వతీ పరమేశ్వరుల కూమారునిగా సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తుంటారు. తారకాసురుడి సంహారం కోసం, లోక కల్యాణం కోసమే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్టి రోజు

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (12:31 IST)
పార్వతీ పరమేశ్వరుల కూమారునిగా సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తుంటారు. తారకాసురుడి సంహారం కోసం, లోక కల్యాణం కోసమే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్టి రోజునే సుబ్రహ్మణ్య షష్టిగా పిలుస్తుంటారు. ఈ స్వామిని కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ అని కూడా పిలుస్తుంటారు.
 
అలానే సుబ్రహ్మణ్య షష్టిని కార్తికేయ షష్టి, కుమార షష్టి, స్కంద షష్టి వంటి పేర్లతో పిలుస్తుంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్టి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అంతేకాకుండా అభిషేకాలు చేయవలసి ఉంటుంది. స్వామి వారికి ఇష్టమైన పండ్లను, పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున స్వామి వారిని ఆరాధించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలలో చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అల్పపీడన ప్రభావం- తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

15-08-2025 శుక్రవారం దినఫలాలు - నిస్తేజానికి లోనవుతారు.. ఖర్చులు అధికం...

Janmastami 2025: కదంబ వృక్షంతో శ్రీకృష్ణునికి వున్న సంబంధం ఏంటి?

18న శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు - 25న ప్రత్యేక దర్శన టిక్కెట్లు రిలీజ్

అలిపిరి నడక మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్, అలిపిరి మెట్ల మార్గం విశిష్టత ఏమిటి? (video)

14-08-2025 గురువారం మీ రాశి ఫలితాలు - శ్రమ అధికం, ఫలితం శూన్యం

తర్వాతి కథనం
Show comments