Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమస్త దోషాలు తొలగిపోయేందుకు ఇలా పూజలు చేస్తే..

పార్వతీ పరమేశ్వరుల కూమారునిగా సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తుంటారు. తారకాసురుడి సంహారం కోసం, లోక కల్యాణం కోసమే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్టి రోజు

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (12:31 IST)
పార్వతీ పరమేశ్వరుల కూమారునిగా సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తుంటారు. తారకాసురుడి సంహారం కోసం, లోక కల్యాణం కోసమే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్టి రోజునే సుబ్రహ్మణ్య షష్టిగా పిలుస్తుంటారు. ఈ స్వామిని కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ అని కూడా పిలుస్తుంటారు.
 
అలానే సుబ్రహ్మణ్య షష్టిని కార్తికేయ షష్టి, కుమార షష్టి, స్కంద షష్టి వంటి పేర్లతో పిలుస్తుంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్టి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అంతేకాకుండా అభిషేకాలు చేయవలసి ఉంటుంది. స్వామి వారికి ఇష్టమైన పండ్లను, పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున స్వామి వారిని ఆరాధించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలలో చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌‌లు రెడీ

తర్వాతి కథనం
Show comments