దీపం వెలిగించేటప్పుడు ఏ మంత్రం చదవాలి?

Webdunia
సోమవారం, 7 జులై 2014 (18:15 IST)
దేవుని వద్ద దీపం వెలిగించేటప్పుడు చదవవలసిన మంత్రం 
 
దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ||
 
భావం... దీపం జ్యోతి స్వరూపమైనది. అదే పరంబ్రహ్మం, దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమం అవుతున్నాయి. అటువంటి సంధ్యా దీపమా! నీకు నమస్కారం అని అర్థం. 
 
దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని పురోహితులు అంటున్నారు. అజ్ఞానం = చీకటి, జ్ఞానం = వెలుతురు. మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే కాంతిని సర్వత్ర ప్రసరింపజేసే పరమాత్మ స్వరూపమే దీపం అని శాస్త్రాలు చెబుతున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేంద్ర వార్షిక బడ్జెట్ : కాంజీవరం చీర కట్టులో నిర్మలమ్మ

Polavaram: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి పోలవరం సాగునీటి ప్రాజెక్టు

ఫోన్ ట్యాపింగ్ కేసు : సిట్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్

నేడు కేంద్ర వార్షిక బడ్జెట్... ఆదాయపు పన్ను మార్పులపై గంపెడాశలు

బాలికపై తండ్రి - మేనమామ లైంగికదాడి.... గర్భందాల్చడంతో...

అన్నీ చూడండి

లేటెస్ట్

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

Show comments