మంగళవారం అంటే లక్ష్మీదేవి.. మరి ఆరోజున ఈ మంత్రాన్ని జపిస్తే..?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (16:09 IST)
మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారికి దీపారాధను నైవేద్యాలు చేయడం వలన అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. దానికి తోడుగా ఈ మంత్రాన్ని జపిస్తే...
 
''చతుర్భుజం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టం శివాం శివకరీం సతీమ్''
 
ఈతిభాదలు తొలగిపోతాయి. ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రార్థించేటప్పుడు పూజామందిరంలో రంగు ముగ్గులు వేసి, వాటిపే దీపాలు వెలిగించుకోవాలి. ఇలా ప్రతి మంగళ, శుక్ర వారాల్లో చేస్తే అమ్మవారు తప్పకుండా ఆ ఇంటికి దర్శనపిస్తారని నమ్మకం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: డిజిటల్ అరెస్ట్ కేసు.. మహిళ నుంచి రూ.1.95 కోట్లు దోచుకున్న ఇద్దరు అరెస్ట్

జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త రైల్వే టైంటేబుల్

సీఎం చంద్రబాబు చాలా ఫీలయ్యారు : మంత్రి సత్యప్రసాద్

భరత్ నగర్ హత్య కేసు : నిందితుడికి మరణశిక్ష

Manthena: నేచురల్ థెరపీ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

అన్నీ చూడండి

లేటెస్ట్

27-12-2025 శనివారం ఫలితాలు - నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...

అది నైటీయే కానీ డేటీ కాదు కదమ్మా: గరికపాటి చురకలు (video)

26-12-2025 శుక్రవారం ఫలితాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

25-12-2025 గురువారం ఫలితాలు - స్థిరాస్తి ధనం అందుతుంది.. తాకట్టు విడిపించుకుంటారు...

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - ధనుస్సుకు అర్దాష్టమ శని ప్రభావం ఎంత?

తర్వాతి కథనం
Show comments