Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పాలతో అభిషేకాలు చేస్తే...?

జీవితంలో దారిద్ర్యం చాలా దుఃఖాన్ని, భయాన్ని కలుగజేస్తుంటాయి. దారిద్ర్యం అనేక రకాల అవమానాలు ఎదురయ్యేలా చేయడమే కాకుండా అందరి నుండి దూరం చేస్తుంది. అలాంటి దారిద్ర్య బాధలు ఎలాంటి పరిస్థితుల్లోను కలుగకూడదన

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (11:24 IST)
జీవితంలో దారిద్ర్యం చాలా దుఃఖాన్ని, భయాన్ని కలుగజేస్తుంటాయి. దారిద్ర్యం అనేక రకాల అవమానాలు ఎదురయ్యేలా చేయడమేకాకుండా అందరినీ దూరం చేస్తుంది. అలాంటి దారిద్ర్య బాధలు ఎలాంటి పరిస్థితుల్లోను కలుగకూడదనే అందరు కోరుకుంటారు. దారిద్ర్యం తొలగిపోయి సిరిసంపదలతో కూడిన ఆనందకరమైన జీవితం లభించాలంటే లక్ష్మీదేవిని పూజించాలి.
 
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆమెకు ఇష్టమైన ధర్మమార్గాన్ని అనుసరించాలి. తోటివారి పట్ల, సమస్త జీవుల పట్ల దయ కలిగుండాలి. ముఖ్యంగా ఇంటిని పూజ మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పాలతో అభిషేకించి గులాబి పువ్వులతో పూజించాలి. నైవేద్యంగా పాయసాన్ని సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన దారిద్ర్యం తొలగిపోతుంది. తద్వారా అమ్మవారి అనుగ్రహం తప్పక దొరుకుతుంది.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

తర్వాతి కథనం
Show comments