ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పాలతో అభిషేకాలు చేస్తే...?

జీవితంలో దారిద్ర్యం చాలా దుఃఖాన్ని, భయాన్ని కలుగజేస్తుంటాయి. దారిద్ర్యం అనేక రకాల అవమానాలు ఎదురయ్యేలా చేయడమే కాకుండా అందరి నుండి దూరం చేస్తుంది. అలాంటి దారిద్ర్య బాధలు ఎలాంటి పరిస్థితుల్లోను కలుగకూడదన

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (11:24 IST)
జీవితంలో దారిద్ర్యం చాలా దుఃఖాన్ని, భయాన్ని కలుగజేస్తుంటాయి. దారిద్ర్యం అనేక రకాల అవమానాలు ఎదురయ్యేలా చేయడమేకాకుండా అందరినీ దూరం చేస్తుంది. అలాంటి దారిద్ర్య బాధలు ఎలాంటి పరిస్థితుల్లోను కలుగకూడదనే అందరు కోరుకుంటారు. దారిద్ర్యం తొలగిపోయి సిరిసంపదలతో కూడిన ఆనందకరమైన జీవితం లభించాలంటే లక్ష్మీదేవిని పూజించాలి.
 
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆమెకు ఇష్టమైన ధర్మమార్గాన్ని అనుసరించాలి. తోటివారి పట్ల, సమస్త జీవుల పట్ల దయ కలిగుండాలి. ముఖ్యంగా ఇంటిని పూజ మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పాలతో అభిషేకించి గులాబి పువ్వులతో పూజించాలి. నైవేద్యంగా పాయసాన్ని సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన దారిద్ర్యం తొలగిపోతుంది. తద్వారా అమ్మవారి అనుగ్రహం తప్పక దొరుకుతుంది.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో కేంద్ర బలగాలను మోహరించాలి.. ఆ విషయంలో ఈసీ మౌనం ఎందుకు? బీఆర్ఎస్

Gold: రూ. 15 లక్షల విలువ చేసే బంగారం హారం ఆటోలో మర్చిపోయిన దంపతులు, ఏం జరిగింది?

చీమలంటే భయం చచ్చిపోతున్నా.. పాప జాగ్రత్త.. అన్నవరం, తిరుపతికి 1116, ఎల్లమ్మకు ఒడిబియ్యం

బార్బర్ షాపులో వ్యక్తికి మెడ తిప్పుతూ మసాజ్, పక్షవాతం వచ్చేస్తుందా? (video)

Vande Mataram: వందేమాతరం 150వ వార్షికోత్సవం.. అమిత్ షా, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

Kartik Purnima: కార్తీక పూర్ణిమ.. శివకేశవులను పూజిస్తే సర్వం శుభం.. నేతి దీపాన్ని?

కార్తీక పౌర్ణమి: 365 వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఇది చేయకండి..

04-11-2025 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

నాకంటే పెద్దావిడ నాకు పాద నమస్కారం చేసింది, అలా చేయవచ్చా? పెద్దవారికి కదా చేసేది...

karthika masam, దీపం జ్యోతిః పరబ్రహ్మః, కళ్ళతో దీపం జ్వాలను ఏకాగ్రతతో చూస్తే?

తర్వాతి కథనం
Show comments