ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పాలతో అభిషేకాలు చేస్తే...?

జీవితంలో దారిద్ర్యం చాలా దుఃఖాన్ని, భయాన్ని కలుగజేస్తుంటాయి. దారిద్ర్యం అనేక రకాల అవమానాలు ఎదురయ్యేలా చేయడమే కాకుండా అందరి నుండి దూరం చేస్తుంది. అలాంటి దారిద్ర్య బాధలు ఎలాంటి పరిస్థితుల్లోను కలుగకూడదన

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (11:24 IST)
జీవితంలో దారిద్ర్యం చాలా దుఃఖాన్ని, భయాన్ని కలుగజేస్తుంటాయి. దారిద్ర్యం అనేక రకాల అవమానాలు ఎదురయ్యేలా చేయడమేకాకుండా అందరినీ దూరం చేస్తుంది. అలాంటి దారిద్ర్య బాధలు ఎలాంటి పరిస్థితుల్లోను కలుగకూడదనే అందరు కోరుకుంటారు. దారిద్ర్యం తొలగిపోయి సిరిసంపదలతో కూడిన ఆనందకరమైన జీవితం లభించాలంటే లక్ష్మీదేవిని పూజించాలి.
 
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆమెకు ఇష్టమైన ధర్మమార్గాన్ని అనుసరించాలి. తోటివారి పట్ల, సమస్త జీవుల పట్ల దయ కలిగుండాలి. ముఖ్యంగా ఇంటిని పూజ మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పాలతో అభిషేకించి గులాబి పువ్వులతో పూజించాలి. నైవేద్యంగా పాయసాన్ని సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన దారిద్ర్యం తొలగిపోతుంది. తద్వారా అమ్మవారి అనుగ్రహం తప్పక దొరుకుతుంది.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలులో సీటు ఇవ్వలేనపుడు చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారు? బీహారీ మహిళ ప్రశ్న

అక్రమాస్తుల కేసు : అసిస్టెంట్ కమిషనర్ శాంతికి పోలీస్ కస్టడీ

తండ్రి శవాన్ని పక్కనబెట్టుకుని సంతకాలు సేకరించిన జగన్ : మంత్రి అచ్చెన్నాయుడు

Vijay cycle yatra, అభిమాని పూలచెండు వేస్తే బాంబు వేశాడేమోనని సైకిలి వదిలేసి విజయ్ పరుగో పరుగు, వీడియో

భార్యను కాపురానికి పంపడంలేదని అత్తకి కరెంట్ షాక్ ఇచ్చిన అల్లుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

జ్యోతిష్య శాస్త్రం: హనుమంతుడి దగ్గరయ్యే ఆ మూడు రాశులేవి?

చైత్రమాస అష్టమి.. దుర్గ, కాలభైరవ పూజతో విశేష ఫలితాలు..

09-04-2026 గురువారం ఫలితాలు - పోయానుకున్న వస్తువులు..?

చైత్ర సప్తమి రోజున ఇలా పూజిస్తే.. అన్నదానం, సూర్యపూజ చేస్తే..?

08-04-2026 బుధవారం ఫలితాలు- మాటతీరు అదుపులో ఉంచుకోండి

తర్వాతి కథనం
Show comments