కార్తీక మాసంలో మోదుగు ఆకులో భోజనం చేయండి!

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (18:38 IST)
కార్తీక మాసంలో మోదుగు ఆకులో భోజనం చేయడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు. మోదుగు ఆకులో భోజనం చేయడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు చేకూరుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి.
 
కార్తీక మాసంలో తలస్నానం, తులసి, ఉసిరిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు, దీపారాధనలు, ఉపవాసాలు, వనభోజనాలు చేయాలి. అయితే ఈ మాసమంతా ఉల్లి, వెల్లుల్లి, నువ్వులు, వంకాయ, గుమ్మడికాయతో చేయబడిన పదార్థాలను స్వీకరించకూడదు. అలాగే భోజనాలు చేయడానికిగాను లోహ సంబంధమైన కంచాలు ఉపయోగించకూడదనేది ఒక నియమం ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫలించని బుజ్జగింపులు - 25న బీఆర్ఎస్‌లో చేరనున్న జీవన్ రెడ్డి!

ప్రభుత్వ అధికారి ఆత్మహత్య - పంజాబ్ మంత్రిపై కేసు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం : తల్లిపై అత్యాచారం... మైనర్ బాలుడు ఆత్మహత్య

కామారెడ్డిలో విషాదం - నెల రోజులు గడవకముందే వరుడు ఆత్మహత్య

పశ్చిమాసియాలో తారాస్థాయికి యుద్ధ జ్వాలలు - ఇజ్రాయెల్ అణు కేంద్రంపై ఇరాన్ దాడి

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు

ఉగాది విశిష్టత.. 60 సంవత్సరాలు నారద మహర్షి సంతానమే.. పరాభవంతో భయం లేదు

19-03-2016 గురువారం ఫలితాలు - అన్నింటా మీదే పైచేయి...

Show comments