కార్తీక మాసంలో మోదుగు ఆకులో భోజనం చేయండి!

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (18:38 IST)
కార్తీక మాసంలో మోదుగు ఆకులో భోజనం చేయడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు. మోదుగు ఆకులో భోజనం చేయడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు చేకూరుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి.
 
కార్తీక మాసంలో తలస్నానం, తులసి, ఉసిరిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు, దీపారాధనలు, ఉపవాసాలు, వనభోజనాలు చేయాలి. అయితే ఈ మాసమంతా ఉల్లి, వెల్లుల్లి, నువ్వులు, వంకాయ, గుమ్మడికాయతో చేయబడిన పదార్థాలను స్వీకరించకూడదు. అలాగే భోజనాలు చేయడానికిగాను లోహ సంబంధమైన కంచాలు ఉపయోగించకూడదనేది ఒక నియమం ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐపీఎస్ అధికారిణిపై వేధింపులు.. కుమారుడు పోయాక సగం చనిపోయా.. మంత్రి కోమటిరెడ్డి

అన్ని దేశాలు కలిసి అమెరికాను తంతాయేమో? ట్రంప్ చేష్టలతో విసిగిపోతున్న ఫ్రెండ్స్

తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన

కవితమ్మకు వెన్నుదన్నుగా ఆదిత్య, తెలంగాణ జాగృతిలో సంబురం (video)

చంద్రబాబు కోసం బండ్ల గణేష్.. షాద్ నగర్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర

అన్నీ చూడండి

లేటెస్ట్

2026 సంవత్సరం నాలుగు రాశుల వారికి అదృష్టం.. ఆ రాజయోగాలతో అంతా శుభమే

Varahi Puja: కృష్ణపక్ష పంచమి రోజున వారాహి దేవిని పూజిస్తే..?

07-01-2026 బుధవారం ఫలితాలు - స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు...

Lambodara Sankashti Chaturthi: లంబోదర సంకష్టహర చతుర్థి 2026.. లంబోదరుడిని ప్రార్థిస్తే?

06-01-2026 మంగళవారం ఫలితాలు - ప్రారంభించిన పనులు మధ్యలో ఆపివేయొద్దు...

Show comments