Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసంలో మోదుగు ఆకులో భోజనం చేయండి!

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (18:38 IST)
కార్తీక మాసంలో మోదుగు ఆకులో భోజనం చేయడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు. మోదుగు ఆకులో భోజనం చేయడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు చేకూరుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి.
 
కార్తీక మాసంలో తలస్నానం, తులసి, ఉసిరిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు, దీపారాధనలు, ఉపవాసాలు, వనభోజనాలు చేయాలి. అయితే ఈ మాసమంతా ఉల్లి, వెల్లుల్లి, నువ్వులు, వంకాయ, గుమ్మడికాయతో చేయబడిన పదార్థాలను స్వీకరించకూడదు. అలాగే భోజనాలు చేయడానికిగాను లోహ సంబంధమైన కంచాలు ఉపయోగించకూడదనేది ఒక నియమం ఉంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments