సర్వ రోగాలు మాయమవ్వాలంటే సూర్యభగవానుడిని స్తుతించండి అంటున్నారు పండితులు. సూర్య భగవానుడిని పూజిస్తే సర్వ రోగాలు హరింపబడతాయని వారు సూచిస్తున్నారు. శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. అలాంటి శక్తివంతమైన స్తోత్రమును ప్రతిరోజూ పఠిస్తే... రోగాలు దరిచేరవు.