భయానికి లోనైనప్పుడు... ఇలా దుర్గాదేవిని స్మరించండి.

Webdunia
శనివారం, 27 సెప్టెంబరు 2014 (16:10 IST)
భయానికి అసలైన విరుగుడు 'దుర్గాదేవి' నామస్మరణేనని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. దుర్గాదేవిని ఆరాధించడం వలన దుర్గతులు నశిస్తాయని చెప్పబడుతోంది.

అమ్మవారిని ఆరాధిస్తూ ఉండటం వలన దారిద్ర్యం ... దుఃఖం నశించడమే కాదు, భయం కూడా నివారించబడుతుంది అందుచేత నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని రోజూ పూజించే వారికి సకల సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. 
 
ముఖ్యంగా భయానికి లోనైనప్పుడు '' సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే ... భయోభ్య స్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే'' అని అమ్మవారిని ప్రార్ధించడం వలన భయమనేది దూరమవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు - 60 మందికి గాయాలు

పులిహోరలో నత్తను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం: సింహాచలం ఈవో

ఫ్రెండ్స్, సింహాచలం ప్రసాదంలో నత్త కనబడింది: భక్తులు ఆరోపణ (video)

వాటర్ టెస్టులో పాసైన వందే భారత్ స్లీపర్ ట్రైన్ (వీడియో)

మహిళ ప్రాణాలు తీసిన కోతుల గుంపు

అన్నీ చూడండి

లేటెస్ట్

29-12-2025 సోమవారం ఫలితాలు - గ్రహబలం అనుకూలంగా లేదు.. భేషజాలకు పోవద్దు...

28-12-2025 నుంచి 03-01-2026 వరకు మీ వార రాశిఫలాలు

28-12-2025 ఆదివారం ఫలితాలు - శ్రమించినా ఫలితం శూన్యం...

2026-2027: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - మీనరాశికి ఆదాయం-14

2026-2027: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- కుంభరాశికి సంవత్సరం శుభ ఫలితాలు

Show comments