Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యిమందికి అన్నదానం - బియ్యం పిండితో ముగ్గులు.. ఏంటి లాభం?

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (23:30 IST)
అన్నదానం చేయడం శ్రేయస్కరం. అంతేకాదు ఒకరికి కాదు ఇద్దరికి కాదు వెయ్యి మందికి అన్నదానం చేస్తే మహా పుణ్యం. ఆ కాలంలో ధనవంతులు వెయ్యి మందికి అన్నదానం చేశారు.

అలాగే కంటికి తెలియని జీవరాశులకు బియ్యం పిండిలో ముగ్గులు పెట్టడం మంచిది. ఈ పద్ధతి పూర్వకాలం నుంచి వుంది. అలాగే పేదలకు అన్నదానం చేయడం ద్వారా సమస్త దోషాలను దూరం చేసుకోవచ్చు.  
Rangoli
 
అలాగే బియ్యం పిండితో ముగ్గులు వేయడం ద్వారా నరదృష్టి తొలగిపోతుంది. ఈర్ష్య, అసూయతో ప్రవర్తించే వారు కూడా అందమైన ముగ్గులను చూస్తే ఆవేశం ఆపి.. శాంతిస్తారని.. తద్వారా శత్రుభయం వుండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

అన్నీ చూడండి

లేటెస్ట్

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

తర్వాతి కథనం
Show comments