Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రదోషంలో శివుడి పూజతో ఏంటి లాభం?

సెల్వి
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (22:56 IST)
ప్రదోష సమయాల్లో, ఆలయ ప్రాకారంలో పరమేశ్వరుడి ఉత్సవమూర్తిని ఊరేగిస్తారు. ఈ ఉత్సవ మూర్తినే ప్రదోష నాయకుడని పిలుస్తారు. ప్రదోషకాలం అనేది సూర్యాస్తమయం సమయంలో ఏర్పడుతుంది. 
 
సాయంత్రం 4.30 గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ సమయం వుంటుంది. ఈ కాలంలో శివుని పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. ఎలాంటి దోషాలు లేని ఈ సమయంలో శివపూజ చేయడం అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. 
 
బుధవారం వచ్చే ప్రదోషం (ఫిబ్రవరి 7, 2024) రోజున చేసే పూజలు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తాయి. ప్రదోష కాలంలో నీలకంఠుడిని పూజించడం వలన సకల దోషాలు తొలగిపోతాయి. 
 
అలాగే ప్రదోష కాలంలో ఉపవాసం ఉండి శివాలయాల్లో జరిగే నంది అభిషేక ఆరాధన, ఈశ్వర పూజలో పాల్గొంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా ఆలయాల్లో లేదా ఇంట ప్రదోష కాలాన నమశ్శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మోక్షం సిద్ధిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

15-04-2025 మంగళవారం ఫలితాలు : ఖర్చులు విపరీతం.. చేబదుళ్లు స్వీకరిస్తారు...

14-04-2025 సోమవారం ఫలితాలు : పెట్టుబడులకు తరుణం కాదు...

13-04-2025 ఆదివారం ఫలితాలు : మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

13-04-2025 నుంచి 19-04-2025 వరకు మీ వార ఫలితాలు

12-04-2025 శనివారం మీ రాశిఫలాలు : వివాదాలు సద్దుమణుగుతాయి...

తర్వాతి కథనం
Show comments