Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రదోషంలో శివుడి పూజతో ఏంటి లాభం?

సెల్వి
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (22:56 IST)
ప్రదోష సమయాల్లో, ఆలయ ప్రాకారంలో పరమేశ్వరుడి ఉత్సవమూర్తిని ఊరేగిస్తారు. ఈ ఉత్సవ మూర్తినే ప్రదోష నాయకుడని పిలుస్తారు. ప్రదోషకాలం అనేది సూర్యాస్తమయం సమయంలో ఏర్పడుతుంది. 
 
సాయంత్రం 4.30 గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ సమయం వుంటుంది. ఈ కాలంలో శివుని పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. ఎలాంటి దోషాలు లేని ఈ సమయంలో శివపూజ చేయడం అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. 
 
బుధవారం వచ్చే ప్రదోషం (ఫిబ్రవరి 7, 2024) రోజున చేసే పూజలు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తాయి. ప్రదోష కాలంలో నీలకంఠుడిని పూజించడం వలన సకల దోషాలు తొలగిపోతాయి. 
 
అలాగే ప్రదోష కాలంలో ఉపవాసం ఉండి శివాలయాల్లో జరిగే నంది అభిషేక ఆరాధన, ఈశ్వర పూజలో పాల్గొంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా ఆలయాల్లో లేదా ఇంట ప్రదోష కాలాన నమశ్శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మోక్షం సిద్ధిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

యూఎస్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థిని చేతికి సంకెళ్లు వేసి అలా కట్టిపడేశారు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

తర్వాతి కథనం
Show comments