Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలు ఒకే రాశి ఉన్న వారైతే... లాభమా..? నష్టమా...?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఒకే రాశి కలిగి వుంటే శ్రేయస్కరం కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒకే రాశికి చెందిన వారు భార్యాభర్తలయితే గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు వారి మధ్య విభేధాలు తలెత్తే అవకాశం ఉంటుంది.

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (14:32 IST)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఒకే రాశి కలిగి వుంటే శ్రేయస్కరం కాదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒకే రాశికి చెందిన వారు భార్యాభర్తలయితే గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు వారి మధ్య విభేధాలు తలెత్తే అవకాశం ఉంటుంది. 
 
ఒకే రాశికి చెందిన వారు భార్యాభర్తలైతే రాహు, కేతు దశా కాలంలో వారి మధ్య అహం అనే సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకే రాశి వారు కాబట్టి వారి వ్యక్తిత్వం, భావాలు, మనస్తత్వం సరితూకడంతో కొన్ని సమస్యలు దూరమయ్యే అవకాశం ఉన్నా వారానికి ఒకసారైనా వారి మధ్య విభేధాలు తలెత్తుతాయి.
 
అంతేకాదు గ్రహస్థితి సక్రమంగా లేని సమయంలో విభేధాలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి జ్యోతిష్య నిపుణుల సలహా ప్రకారం వారు విభేధాలకు దూరంగా ఉండటం మంచిది. ఒకే రాశిలో జన్మించిన వారు అష్టమశని, యేలినాటి శని సమయంలో శనికి తైలాభిషేకం చేయించడం ఉత్తమం. అదేవిధంగా శనివారం రోజు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం శ్రేయస్కరమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌‌లు రెడీ

తర్వాతి కథనం
Show comments