Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం నేతి దీపాన్ని కుమారస్వామికి వెలిగిస్తే..?

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (12:22 IST)
కుమార స్వామి అంగారక గ్రహాలకు అధిపతి. అందుచేత మంగళవారం కుమారస్వామి వ్రతాన్ని ఆచరించడం ద్వారా కుటుంబంలో శాంతి ఉంటుంది. అలాగే మంగళవారం నాడు కుమార స్వామి  ఆలయాన్ని సందర్శించడం, పూజించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
అలాగే మంగళవారం నాడు మురుగన్ ఆలయాన్ని సందర్శించడం, పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా తిరుత్తణి కుమార స్వామిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. 
 
మంగళవారం కుమార స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం.. అలాగే శివాలయాలకు వెళ్లడం.. నెయ్యి దీపం వెలిగించడం మంచిది. మంగళవారం పూట నేతి దీపం వెలిగించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments