Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం నేతి దీపాన్ని కుమారస్వామికి వెలిగిస్తే..?

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (12:22 IST)
కుమార స్వామి అంగారక గ్రహాలకు అధిపతి. అందుచేత మంగళవారం కుమారస్వామి వ్రతాన్ని ఆచరించడం ద్వారా కుటుంబంలో శాంతి ఉంటుంది. అలాగే మంగళవారం నాడు కుమార స్వామి  ఆలయాన్ని సందర్శించడం, పూజించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
అలాగే మంగళవారం నాడు మురుగన్ ఆలయాన్ని సందర్శించడం, పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా తిరుత్తణి కుమార స్వామిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. 
 
మంగళవారం కుమార స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం.. అలాగే శివాలయాలకు వెళ్లడం.. నెయ్యి దీపం వెలిగించడం మంచిది. మంగళవారం పూట నేతి దీపం వెలిగించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

9 మంది దొంగలు, ఒక్కడే కమాండర్: టీవీకె విజయ్

TVK Vijay Maanaadu: మధురై మానాడుకి వెళ్తూ మూత్ర విసర్జన చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

19-08-2025 మంగళవారం ఫలితాలు - బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది...

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

17-08-2025 ఆదివారం దినఫలాలు - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు....

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

తర్వాతి కథనం
Show comments