Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ రోజున చెరుకు రసం దానం చేస్తే?

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (12:56 IST)
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథిని అక్షయ తృతీయ పండుగగా జరుపుకుంటారు. ఏప్రిల్ 22, శనివారం రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ రోజున పరశురాముడి జయంతిని జరుపుకుంటారు.  
 
శాస్త్రాల ప్రకారం వైశాఖ మాసం విష్ణుపూజకు అనుకూలమైన సమయం. పురాణాల ప్రకారం హయగ్రీవ, పరశురాముడిని పూజించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. త్రేతా యుగం కూడా ఈ పవిత్రమైన రోజున ప్రారంభమవుతుందని భావిస్తారు. 
 
ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అక్షయ తృతీయ నాడు ఏదైనా వస్తువులను దానం చేయడం వల్ల ఏర్పడే ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.. 
 
ఈ రోజున ముఖ్యంగా బార్లీ, గోధుమలు, శనగలు, పెరుగు అన్నం, చెరుకు రసం, పాల ఉత్పత్తులు, తీపి పదార్థాలు, బంగారం, నీటితో నిండిన కలశం, ధాన్యాలు దానం చేయడం వంటివి చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

లేటెస్ట్

28-03-2025 శుక్రవారం దినఫలితాలు - ఖర్చులు అందుపులో ఉండవు...

Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

తర్వాతి కథనం
Show comments