Webdunia - Bharat's app for daily news and videos

Install App

18-06-2023 వరకు మహా విష్ణువును పూజిస్తే... నీరును దానం చేస్తే..?

Webdunia
శనివారం, 20 మే 2023 (22:24 IST)
20-05-2023 నుండి 18-06-2023 వరకు శ్రీ మహా విష్ణువును పూజించాలి. ఒక బిందె లేదా ఒక చెంబు నిండుగా నీటిని పుష్కలంగా దానం చేయవచ్చు. వైశాఖ మాసం కృష్ణపక్షం ఏకాదశి నుంచి అమావాస్య వరకు (20-05-2023 నుండి 18-06-2023 వరకు) శ్రీ మహా విష్ణువును త్రివిక్రమ మూర్తిగా అంటే శాలిగ్రామ మూర్తిని పూజించాలి. ఈ రోజుల్లో రోజూ నీటి దానాలు చేయాలి.  
 
చెంబు లేదా ఒక బిందె నీటిని దానంగా ఇవ్వవచ్చు. అలాగే రోడ్డు వైపు నీటి కుండలను వుంచవచ్చు. ఒక వేళ 20వ తేదీ మే నుంచి జూన్ 18 వరకు నీటి దానం చేయలేకపోతే.. చివరి మూడు రోజులు నీటి దానం చేయడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments