Webdunia - Bharat's app for daily news and videos

Install App

గృహంలో వాస్తు దోషాలుంటే.. శ్రీకాళహస్తికి వెళ్ళాలట!

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (17:28 IST)
గృహంలో వాస్తు దోషాలున్నాయా? ఆదాయం అందట్లేదా..? వాస్తు ఇక్కట్లతో ఇబ్బందులు తప్పట్లేదా? అయితే ఇలా చేయండి అంటున్నారు.. వాస్తు నిపుణులు. వాస్తు దోషాలు తొలగిపోవాలంటే.. శ్రీ కాళహస్తీశ్వరాలయానికి చేరి.. స్వామిని దర్శించుకోవాలి. అక్కడ జరిగే రాహు దోష పూజలు చేయించడం మంచిది. శుక్రవారాల్లో దుర్గాదేవికి నిమ్మకాయ ద్వారా దీపం వెలిగించడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
ఇలా చేస్తే ఇంట వాస్తు దోషాలను తొలగిస్తుంది. ఇంకా పౌర్ణమి రోజుల్లో శివ దర్శనంతో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. అంతేగాకుండా రోజుకు 27సార్లు వాస్తు గాయత్రి పఠిస్తే.. ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గృహ ప్రవేశం ఫాల్గుణ, వైశాఖ, శ్రావణ కార్తీక మాసాలలో చేయాలి. గృహ నిర్మాణానికి కూడా ఇవి కలిసొస్తాయి. ఈ మాసాల్లో గృహారంభము చేస్తే ధన, కనక, పుత్ర ఆరోగ్యములు వృద్ధి చెందుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

అన్నీ చూడండి

లేటెస్ట్

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

తర్వాతి కథనం
Show comments