Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుమ్మి పువ్వుల మాలను శివునికి అర్పిస్తే...

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (15:40 IST)
లోకాన్ని రక్షించేందుకు విషాన్ని సేవించిన కాలం ఈ ప్రదోష కాలం. ప్రదోష కాలంలో శివాలయాన్ని సందర్శించడం శుభప్రదం. ప్రదోషం అమావాస్యకు మూడు రోజుల ముందు, పౌర్ణమికి మూడు రోజుల ముందు రావచ్చు. ప్రదోష సమయం సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు.
 
ప్రదోషం అన్ని దోషాలను తొలగిస్తుంది. ప్రదోష నాడు సమీపంలోని శివాలయాన్ని సందర్శించండి. నందిదేవరునికి, శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించాలి. బిల్వార్చన, ఆవు పాలతో అభిషేకం చేస్తే సకల ప్రయోజనాలు కలుగుతాయి. 
 
అన్నింటికంటే మించి ప్రదోషం రోజున శివుడికి తుంబ పుష్పమాల వేసి పూజిస్తే సర్వ దోషాలు అంటే ఏడు జన్మలదోషాలు, బ్రహ్మహత్యాపాతకం తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

లేటెస్ట్

మీనరాశిలోకి మారుతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి అంతా శుభమే

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

తర్వాతి కథనం
Show comments