Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుమ్మి పువ్వుల మాలను శివునికి అర్పిస్తే...

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (15:40 IST)
లోకాన్ని రక్షించేందుకు విషాన్ని సేవించిన కాలం ఈ ప్రదోష కాలం. ప్రదోష కాలంలో శివాలయాన్ని సందర్శించడం శుభప్రదం. ప్రదోషం అమావాస్యకు మూడు రోజుల ముందు, పౌర్ణమికి మూడు రోజుల ముందు రావచ్చు. ప్రదోష సమయం సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు.
 
ప్రదోషం అన్ని దోషాలను తొలగిస్తుంది. ప్రదోష నాడు సమీపంలోని శివాలయాన్ని సందర్శించండి. నందిదేవరునికి, శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించాలి. బిల్వార్చన, ఆవు పాలతో అభిషేకం చేస్తే సకల ప్రయోజనాలు కలుగుతాయి. 
 
అన్నింటికంటే మించి ప్రదోషం రోజున శివుడికి తుంబ పుష్పమాల వేసి పూజిస్తే సర్వ దోషాలు అంటే ఏడు జన్మలదోషాలు, బ్రహ్మహత్యాపాతకం తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

తర్వాతి కథనం
Show comments