Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం పొడిగింపు

సెల్వి
బుధవారం, 4 డిశెంబరు 2024 (10:08 IST)
'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' పథకం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పొడిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో, ఈ పథకం కింద దాతలకు దర్శనానంతర ప్రత్యేక ఆచారాలను అందించేవారు.
 
ప్రస్తుతం ఈ దాతలకు సంవత్సరానికి మూడు రోజుల వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి సౌకర్యాలను అనుమతిస్తుంది. అనివార్య కారణాల వల్ల 2008లో 'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' పథకాన్ని నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
 
ఇకపోతే.. తిరుమలలో గత మూడు రోజులుగా భారీగా వర్షపాతం నమోదు అయింది. ఈ భారీ వర్షాల కారణంగా తిరుమలలోని జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి.
 
తిరుమలలో వెళ్లే రెండవ ఘాట్ రోడ్డులోని 5వ కిలోమీటర్ వద్ద రోడ్డుపై కొండచరియలు విరిగిపడి రోడ్డును బ్లాక్ చేశాయి. రోడ్డుకు అడ్డంగా కొండచరియలు విరిగిపడటంతో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

లేటెస్ట్

Sravana Mangalvaram-శ్రావణ మంగళవారం.. హనుమంతుడు, దుర్గమ్మను పూజిస్తే ఏంటి ఫలితం?

భక్తులకు త్వరిత దర్శనం కోసం కృత్రిమ మేధస్సు.. అదంతా టోటల్ వేస్టంటోన్న ఎల్వీ

Shravan Somvar: శ్రావణ సోమవారం ఇలా పూజ చేస్తే సర్వం శుభం

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

తర్వాతి కథనం
Show comments