Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం పొడిగింపు

సెల్వి
బుధవారం, 4 డిశెంబరు 2024 (10:08 IST)
'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' పథకం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పొడిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో, ఈ పథకం కింద దాతలకు దర్శనానంతర ప్రత్యేక ఆచారాలను అందించేవారు.
 
ప్రస్తుతం ఈ దాతలకు సంవత్సరానికి మూడు రోజుల వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి సౌకర్యాలను అనుమతిస్తుంది. అనివార్య కారణాల వల్ల 2008లో 'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' పథకాన్ని నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
 
ఇకపోతే.. తిరుమలలో గత మూడు రోజులుగా భారీగా వర్షపాతం నమోదు అయింది. ఈ భారీ వర్షాల కారణంగా తిరుమలలోని జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి.
 
తిరుమలలో వెళ్లే రెండవ ఘాట్ రోడ్డులోని 5వ కిలోమీటర్ వద్ద రోడ్డుపై కొండచరియలు విరిగిపడి రోడ్డును బ్లాక్ చేశాయి. రోడ్డుకు అడ్డంగా కొండచరియలు విరిగిపడటంతో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం కలిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

మద్యం మత్తులో రెచ్చిపోయిన పోకిరీలు ... బస్సును వెంబడిస్తూ అసభ్యకర చేష్టలు (Video)

కీలక ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది.. అందుకే తలొగ్గాం : పాక్ ఉప ప్రధాని

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

తర్వాతి కథనం
Show comments