Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు : కందులు దానం చేయండి!

Webdunia
శనివారం, 27 సెప్టెంబరు 2014 (16:15 IST)
వివాహం విషయంలో జాతకాలు కుదరట్లేదా..? ప్రయత్నాలు విఫలమవుతున్నాయా? అయితే ఈ స్టోరీ చదవండి. ఆశించిన స్థాయి సంబంధం దొరక్కపోవడం వలన ... జాతకాలు కలవక పోవడం వలన ఒక్కోసారి వివాహం విషయంలో జాప్యం తప్పదు.  
 
ఏదో దోషం కారణంగానే తల్లిదండ్రులు తమ సంతానానికి వివాహంలో జాప్యం జరుగుతోందని భావించి, ఆ దిశగా ప్రయత్నాలను ప్రారంభిస్తారు. వివాహం విషయంలో ఆలస్యానికి గల కారణాలను తెలుసుకుని, వాటి నివారణకు తమవంతు కృషి చేస్తుంటారు. శీఘ్రమే వివాహం జరగడానికి అనేక పూజలు ... దానాల గురించి చెప్పడం జరుగుతోంది. వాటిలో సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన ఒకటిగా కనిపిస్తుంది.
 
విశిష్టమైనటువంటి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రానికి వెళ్లి ఆ స్వామికి మనసులోని మాటను చెప్పుకోవాలి. ఆ తరువాత ఆ క్షేత్రంలో 'కందులు' దానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన వివాహానికి అడ్డుపడుతోన్న దోషాలు నివారించబడతాయి. ఫలితంగా మనసుకి నచ్చినవారితో అనతికాలంలోనే వివాహం జరుగుతుందని పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

పొలిటీషియన్స్‌తో పడుకోమని నా భర్త వేధిస్తున్నాడు: భార్య ఫిర్యాదు

LOC: పాదాల కింద పేలని గుండ్లు ఉంటాయనే భయంతో కాశ్మీర్ సరిహద్దు ప్రజలు

గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం

Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష

అన్నీ చూడండి

లేటెస్ట్

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

Show comments