Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ మాసం: ఈ నాలుగు రాశుల వారికి యోగం..?

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (21:38 IST)
శ్రావణ మాసం జూలై 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ పవిత్ర మాసంలో శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలలో పాటు శివుడిని పూజిస్తారు.
 
ఈ మాసంలో శివుని ఆశీస్సులు మాత్రమే కాదు కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటాయి. అవి ఏ రాశిలో తెలుసుకుందాం..
 
ధనుస్సు – ఈ రాశి వారిపై లక్ష్మీదేవి విశేష అనుగ్రహం ఉంటుంది. కొత్త, మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది. సంపదకు, ధనధాన్యాలకు కొరత వుండదు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ మాసం చాలా మంచిది.
 
సింహ రాశి – జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనాదాయం వుంటుంది. శ్రావణ మాసంలో ఆరోగ్యంగా ఉంటారు. కష్టపడితే ఫలితం ఉంటుంది. కార్యసిద్ధి వుంటుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
 
తులారాశి – శ్రావణ మాసం తుల రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సరస్వతీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. 
 
మిథునరాశి – మిధున రాశి వారికి కూడా ఈ మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ మాసంలో ఎవరికైనా దానం చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

తర్వాతి కథనం
Show comments