Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపద కోరేవారు.. తులసీ దళాలు.. అవిసె పుష్పాలతో పూజిస్తే?

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (15:18 IST)
సంపద కోరేవారు బిల్వపత్రం, కమలం, శతపత్రం, శంఖ పుష్పములతో శివుడిని పూజించాలి. భోగభాగ్యాల మోక్షం కోసం తులసి దళాలతో.. ఎర్ర తెల్ల జిల్లేడు, శ్వేత కమలాలతో పూజించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే సుఖసంపదలు పారిజాతపుష్పాలతో పూజించాలి. అవిసె పుష్పాలతో పూజిస్తే విష్ణు భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చునట. ఇంకా ఆయన అనుగ్రహం లభిస్తుందని వారు చెప్తున్నారు.
 
మోక్షం కోరేవారు దర్భలతో, శమీ పత్రములతో, వర్తమాన ఋతువులో పుట్టిన పుష్పములతో పూజించాలి. దీర్ఘాయువు కోరేవారు దూర్వారముతో పూజ చేస్తే మంచిది. సుపుత్రుడు జన్మించాలని కోరుకునేవారు ఉమ్మెత్త పూలతో పూజించాలి. వాహన కోరికను నెరవేర్చుకునేందుకు జాజిపూలతో పూజించాలి.
  
రోగ నివారణకు గన్నేరుతో పూజించాలి. శుభలక్షణసంపన్నమైన భార్యను కోరువారు మల్లెలతో విష్ణువును పూజించాలి. సంపెంగ, మొగలి పుష్పాలు తప్ప మిగతా పుష్పములన్నీ శివుడికి సమర్పించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

నటి కృష్ణవేణి మృతి బాధాకరం : సీఎం చంద్రబాబు

నా కుమార్తె జీవితాన్ని ఎందుకురా నాశనం చేశావన్న తండ్రి... బండరాయి...

కారును ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మణం

అక్కంపల్లి రిజర్వాయర్ వద్ద బర్డ్ ఫ్లూ కేసులు - భయం గుప్పెట్లో భాగ్యనగరి వాసులు

అన్నీ చూడండి

లేటెస్ట్

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

అలాంటి వాడిది ప్రేమ ఎలా అవుతుంది? అది కామం: చాగంటి ప్రవచనం

Phalgun Month 2025: ఫాల్గుణ మాసం వచ్చేస్తోంది.. చంద్రుడిని ఆరాధిస్తే.. పండుగల సంగతేంటి?

14-02-2025 శుక్రవారం రాశిఫలాలు - అకాల భోజనం, విశ్రాంతి లోపం....

త్రిగ్రాహి యోగం: సూర్యునికి బలం.. ఈ రాశుల వారికి అదృష్టం.. ఏం జరుగుతుందంటే?

తర్వాతి కథనం
Show comments