Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం మిరప్పొడి ఎవ్వరికీ ఇవ్వకూడదట!

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (05:00 IST)
శుక్రవారం పొద్దు పోయాక పెరుగు, ఊరగాయలు, మిరప్పొడి ఎవ్వరికీ ఇవ్వకూడదు. మంగళవారం కూడా వాటిని ఇవ్వకూడదు. ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు కాబట్టి. అలాగే సాయంత్రం పూట ఆరు గంటల దాటిన తర్వాత సూది, నూనె, ఉప్పు, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. 
 
అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. శుక్రవారం ఒక కుంది దీపం పెట్టే వాళ్లు 3 ఒత్తులు వేయాలి. రెండు అంత కంటే ఎక్కువ పెట్టేవారు రెండు వత్తులు వేస్తే సరిపోతుంది. పూజ చేసే విగ్రహాల ముందు సాయంత్రం కచ్చితంగా మంచినీరు వుంచాలి.
 
సంధ్య కాలంలో సంసారం నిషేధం, నిద్రపోకూడదు. ఆహారం తీసుకోకూడదు. గొడవలు పడకూడదు. ఆ సమయం ప్రదోష కాలం, ధ్యానం పూజ, మంచి ఫలితం ఇస్తుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుంచి కాస్త జరిగి అయినా కూర్చోవాలి. కానీ చేతిని కడిగేసి అక్కడే కూర్చుంటే రోగం వస్తుందంటారు. 
 
నిద్ర లేచిన వెంటనే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది. పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ సమయంలో వాకిలి చిమ్ముకోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

తర్వాతి కథనం
Show comments