Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి తర్వాత మహా స్కంధ షష్ఠి.. కుజ దోషాల కోసం..?

సెల్వి
గురువారం, 7 నవంబరు 2024 (09:07 IST)
దీపావళి అమావాస్య తరువాత షష్టి నాడు విశేష పూజలు జరుపుతారు. దీనినే మహా స్కంధషష్ఠి అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యుడికి షణ్ముఖుడు.. అంటే ఆరు ముఖాలు గలవాడని, పార్వతి పిలిచిన పదాన్ని బట్టి స్కంధుడు అని అంటారు. 
 
షష్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్టి, స్కంధ షష్టి, సుబ్బారాయుడి షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించడం తప్పనిసరి. నాగదోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధన తరుణోపాయం. స్కంధ పంచమి, షష్టి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్కంధ పురాణం చెప్తోంది. 
 
ఆత్మజ్ఞానం పొందిన సుబ్రహ్మణ్యస్వామిని నాగుల రూపంలో ఆరాధించడం ఆచారంగా వచ్చింది. కరాల సర్పదోషాలలో ఏ ఒక్కటి ఉన్నా సుబ్రహ్మణ్య షష్టి నాడు సర్పసూక్తం చదువుతూ ప్రత్యేక పూజలు చేయడం ఒక్కటే ఉపాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

వామ్మో, గాలిలో వుండగా విమానం ఇంజిన్‌లో మంటలు, అందులో 273 మంది ప్రయాణికులు (video)

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

Janmashtami: శ్రీ కృష్ణుడి రాసలీలల పరమార్థం ఏంటి?

జన్మాష్టమి 2025: పూజ ఎలా చేయాలి? పసుపు, నీలి రంగు దుస్తులతో?

తర్వాతి కథనం
Show comments