దీపావళి తర్వాత మహా స్కంధ షష్ఠి.. కుజ దోషాల కోసం..?

సెల్వి
గురువారం, 7 నవంబరు 2024 (09:07 IST)
దీపావళి అమావాస్య తరువాత షష్టి నాడు విశేష పూజలు జరుపుతారు. దీనినే మహా స్కంధషష్ఠి అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యుడికి షణ్ముఖుడు.. అంటే ఆరు ముఖాలు గలవాడని, పార్వతి పిలిచిన పదాన్ని బట్టి స్కంధుడు అని అంటారు. 
 
షష్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్టి, స్కంధ షష్టి, సుబ్బారాయుడి షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించడం తప్పనిసరి. నాగదోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధన తరుణోపాయం. స్కంధ పంచమి, షష్టి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్కంధ పురాణం చెప్తోంది. 
 
ఆత్మజ్ఞానం పొందిన సుబ్రహ్మణ్యస్వామిని నాగుల రూపంలో ఆరాధించడం ఆచారంగా వచ్చింది. కరాల సర్పదోషాలలో ఏ ఒక్కటి ఉన్నా సుబ్రహ్మణ్య షష్టి నాడు సర్పసూక్తం చదువుతూ ప్రత్యేక పూజలు చేయడం ఒక్కటే ఉపాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cyclone Ditwah: దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా కదులుతోన్న దిత్వా తుఫాను

Pawan Kalyan: డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. జనసేన ఎంపీలకు పవన్ క్లాస్

Cyclone Ditwah: దిత్వా తుఫాను ఎఫెక్ట్.. 54 విమానాలు రద్దు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Cow Worship: ఈ పరిహారం చేస్తే చాలు.. జీవితంలో ఇక అప్పులే వుండవట..

టీటీడీకి మరో గొప్ప విరాళం.. రూ.9కోట్లు ఇచ్చిన అమెరికా భక్తుడు

26-11-2025 బుధవారం ఫలితాలు - రుణఒత్తిళ్లు అధికం.. రావలసిన ధనం అందదు...

కోనసీమలో సంక్రాంతి నుంచి శతాబ్ధాల నాటి జగ్గన్నతోట ప్రభల తీర్థ ఉత్సవం

Kerala Sadya: శబరిమల అన్నదానంలో కేరళ సద్య.. పులావ్, సాంబార్, పాయసంతో పాటు..

తర్వాతి కథనం
Show comments