Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి తర్వాత మహా స్కంధ షష్ఠి.. కుజ దోషాల కోసం..?

సెల్వి
గురువారం, 7 నవంబరు 2024 (09:07 IST)
దీపావళి అమావాస్య తరువాత షష్టి నాడు విశేష పూజలు జరుపుతారు. దీనినే మహా స్కంధషష్ఠి అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యుడికి షణ్ముఖుడు.. అంటే ఆరు ముఖాలు గలవాడని, పార్వతి పిలిచిన పదాన్ని బట్టి స్కంధుడు అని అంటారు. 
 
షష్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్టి, స్కంధ షష్టి, సుబ్బారాయుడి షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించడం తప్పనిసరి. నాగదోషాల నివారణకు, సంతాన లేమి, జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధన తరుణోపాయం. స్కంధ పంచమి, షష్టి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్కంధ పురాణం చెప్తోంది. 
 
ఆత్మజ్ఞానం పొందిన సుబ్రహ్మణ్యస్వామిని నాగుల రూపంలో ఆరాధించడం ఆచారంగా వచ్చింది. కరాల సర్పదోషాలలో ఏ ఒక్కటి ఉన్నా సుబ్రహ్మణ్య షష్టి నాడు సర్పసూక్తం చదువుతూ ప్రత్యేక పూజలు చేయడం ఒక్కటే ఉపాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

లేటెస్ట్

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

తర్వాతి కథనం
Show comments