Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢ పౌర్ణమి నాడు మహాశివుడు రుషులకు సత్యాన్ని..?

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (10:07 IST)
ప్రపంచానికి సత్యాన్ని అందించి, తాత్త్విక జ్ఞానాన్ని బోధించిన మహర్షిగా శివుడు పరిగణించబడ్డాడు. అందుకే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మహాశివుడు నలుగురు రుషులకు సత్యాన్ని బోధించినట్లు పురాణాలు చెప్తున్నాయి. దీనినే గురు పౌర్ణమి అంటారు.
 
ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేకత వుంది. అదీ గురు పౌర్ణమి అంటే.. విశిష్టతతో కూడుకున్నది. 
 
పరమేశ్వరుడు సత్యం, క్రియ, యోగం, జ్ఞానం అర్థాన్ని రుషులకు వివరించారు. తల్లిదండ్రులు, భగవంతునితో పాటు గురువుకు ప్రాధాన్యత ఇవ్వాలని శివుడే ప్రబోధించాడు. 
 
గురు-శిష్య సంప్రదాయానికి మూలం కూడా ఇదే. గురు ప్రాముఖ్యత దీని ద్వారా వ్యక్తమవుతుంది. స్పష్టం చేశారు. ఎంత నేర్చిన వ్యక్తికైనా మంచి మార్గదర్శకత్వం అవసరం. 
 
రాజ్య పుత్రులు గురుకులానికి వెళ్లి గురువును సేవించాలని, పరిపక్వ స్థితిలో తమ స్వంత విద్యను నేర్చుకోవాలనే నియమం ఉండేదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

అన్నీ చూడండి

లేటెస్ట్

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

తన మనవడికి భగవద్గీత నేర్పిస్తున్న రజాకార్ నిర్మాత

Bonalu: జూన్ 26 నుండి గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం

28-05-2025 బుధవారం దినఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు...

Goddess Lakshmi: శ్రీ లక్ష్మీదేవికి ప్రీతికరమైన రాశులు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments