Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ ఏకాదశితో పాటు శనివారం.. పిండి దీపాలతో శ్రీవారిని స్తుతిస్తే?

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (21:36 IST)
Flour Deepam
శ్రావణ ఏకాదశి. విష్ణువు ప్రీతికరమైన రోజు. ఈ రోజు (శనివారం ఆగస్టు 15, 2020) వస్తోంది. పరమ పుణ్యమాసంగా పిలువబడే శ్రావణంలో వచ్చే ఏకాదశి తిథి వచ్చే శనివారం పూట.. తిరుమల శ్రీవారిని పూజించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. శ్రావణ శనివారాల్లో.. ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది.
 
ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా, ఒక్క శనివారమైనా శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శనివారాలలో స్వామికి పాయసం, రవ్వకేసరి వంటి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించండం, పిండి దీపాలతో స్వామిని ఆరాధించడం, ఉపవాసం ఉండటం వంటి ప్రత్యేక పూజల వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. 
 
ఇంకా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. శ్రావణ శనివారం శ్రీ వేంకటేశ్వర ఆరాధన వల్ల శనిబాధలు, ఈతి బాధలు పోతాయి. అంతే కాకుండా స్వామి అనుగ్రహంతో కోరుకున్న కోరికలు నేరవేరుతాయని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

అన్నీ చూడండి

లేటెస్ట్

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

తర్వాతి కథనం
Show comments