శ్రావణ మాసం పిండి దీపాన్ని మరిచిపోకూడదట..!

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (17:43 IST)
flour deepam
దేవతలకు అనేక రకాల నూనెలతో దీపాలను వెలిగించడం చూస్తుంటాం. అలాంటి వాటిలో పిండి దీపం కూడా ఒకటి. ఈ పిండి దీపాన్ని శ్రావణ మంగళ, శుక్రవారాల్లో వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం పొందవచ్చు. 
 
బియ్యం, బెల్లం, పంచదార, యాలకులు వంటివి చేర్చి పిండిగా సిద్ధం చేసుకుని దీపంలా తయారు చేసుకుని అందులో నేతితో దీపం వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అనుకున్న కార్యాలు సిద్ధించాలంటే.. కోరిన కోరికలు నెరవేరాలంటే.. పిండి దీపాన్ని శుక్రవారం పూట వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అలాగే శ్రావణ శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించడం విశేషం. శనివారం స్వామిని పూజించేవారు బియ్యం పండితో చేసిన ప్రమిదలతో పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఇలా చేస్తే ఈతిబాధలుండవు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ పిండి దీపం వెలిగించేటప్పుడు శ్రీలక్ష్మీ నారాయణులను స్తుతించడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

03-12-2025 బుధవారం దిన ఫలితాలు - అనుకోని ఖర్చు ఎదురవుతుంది...

Tirupati Central Zone: తిరుపతిని సెంట్రల్ జోన్‌గా వుంచి.. ఆధ్యాత్మికత అభివృద్ధి చేస్తాం.. అనగాని

Bhauma Pradosh Vrat 2025: భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే అప్పులు మటాష్.. ఉపవాసం వుంటే?

02-12-2025 మంగళవారం ఫలితాలు - ఖర్చులు అధికం, ప్రయోజనకరం...

చాగంటి వల్లే అరుణాచలం ఆలయం తెలుగు భక్తుల రద్దీ పెరిగింది : నటుడు శివాజీరాజా

తర్వాతి కథనం
Show comments