Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నీలమణి'ని ఉంగరంలో ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

గ్రహ దోషాలు మానవుల జీవితాలను ప్రభావితం చేస్తుంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. గ్రహాల దోషాల బారిన పడినవాళ్లు ఆ దోషాల నుండి విముక్తులు కావడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా శనిదోషం అనగ

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (15:53 IST)
గ్రహ దోషాలు మానవుల జీవితాలను ప్రభావితం చేస్తుంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. గ్రహాల దోషాల బారిన పడినవాళ్లు ఆ దోషాల నుండి విముక్తులు కావడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా శనిదోషం అనగానే చాలామంది తీవ్రమైన ఆందోళనకు లోనవుతుంటారు. శని గ్రహదోషాల కారణంగా ఎలాంటి కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందోనని, ఎలాంటి ఇబ్బందులు పడవలసి వస్తుందోనని ఆందోళన చెందుతుంటారు.
 
శని దేవుని శాంతింపజేయడానికి పూజలు, అభిషేకాలు, దానాలు చేయవలసి వస్తుంది. అంతేకాకుండా మూగ జీవుల పట్ల కరుణ చూపించడం వలన కూడా శనిదేవుడు ప్రీతి చెందుతాడు. తద్వారా శనిదోషాలు తొలగిపోయే అవకాశాలున్నాయని శాస్త్రంలో స్పష్టం చేయబడుతోంది. పక్షులకు, చీమలకు ఆహారాన్ని అందించడం వలన కూడా శనిదోషాలు తొలగిపోతాయి. 
 
శనిదేవునికి ఇష్టమైన సప్తముఖి రుద్రాక్షను ధరించడం వలన, నీలమణిని ఉంగరంలో వేసుకోవడం వలన శనిదోషాల ప్రభావం తగ్గుముఖం పడుతాయి. అందువలన శనిదేవుని నుండి ప్రతికూల ఫలితాలను పొందుతున్నవారు, అనుకూల ఫలితాలకోసం ఇలాంటివి చేయవలసి వస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. 

సంబంధిత వార్తలు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?

గోదావరి జిల్లాల్లో జనసేన జాతర, అభిమానుల కేరింతలకు పవర్ స్టార్ స్టెప్పులు

ఆరేళ్ల బాలికపై ట్యూషన్ టీచర్ వేధింపులు.. బట్టలు విప్పి ముద్దు..

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

కామద ఏకాదశి వ్రతం.. శ్రీలక్ష్మితో పాటు విష్ణువును పూజిస్తే?

18-04-202 గురువారం దినఫలాలు - ఓ మంచివ్యక్తి అభిమానాన్ని పొందుతారు...

శ్రీరామ నవమి.. అయోధ్య రామ్ లల్లాకు సూర్య తిలకం..

తర్వాతి కథనం
Show comments