Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనిపూజ విశిష్టత: రావిచెట్టు, వేపచెట్టుకు నీటిని సమర్పిస్తే..?

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (09:26 IST)
శనివారం సూర్యాస్తమయం తర్వాత రావిచెట్టు దగ్గర దీపం వెలిగించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని.. శనివారం హనుమంతుడిని ఆరాధిస్తే.. శనిదోషాలుండవు. బజరంగబలి భక్తులను తాను ఎప్పుడూ వేధించనని శనిదేవుడు హనుమంతుడికి వాగ్ధానం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
శనిదోషాలు తొలగించుకోవాలంటే శనివారం పూట రావిచెట్టుకు నీటిని సమర్పించి.. చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షణలు చేయాలి. పేదవారికి దానం చేయాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
జాతకంలోనైనా కుండలిలో శనిదోషం లేదా కేతు దోషం లేదా శనిదోషముంటే.. ఈ రెండు దోషాల్ని శాంతింపజేసేందుకు వేపను ఉపయోగిస్తారు.  
 
వేపను పూజిస్తే హనుమంతుడు ప్రసన్నమౌతాడని విశ్వాసం. భక్తులపై కారుణ్యం కురిపిస్తారని అంటారు. అందుకే నియమబద్ధంగా వేపచెట్టుకు నీళ్లు అర్పించాలి. 
 
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇంట్లో వేప చెట్టు తప్పకుండా ఉండాలి. ఇలా చేస్తే ఆ వ్యక్తి చుట్టూ పాజిటివ్ ఎనర్జీ అభివృద్ధి చెందుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments