శంఖువును పూజగదిలో వుంచి పూజిస్తే..?

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (21:08 IST)
Conch Puja
శంఖువును పూజగదిలో వుంచి పూజిస్తే.. సర్వశుభాలు చేకూరుతాయి. తద్వారా కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. శంఖువును తులసీ దళాలతో పూజించడం ద్వారా బ్రహ్మహత్తి దోషం తొలగిపోతుంది. అలాగే శంఖువుతో స్వామికి అభిషేకం చేసినట్లైతే సర్వ దోషాలు తొలగిపోతాయి. 
 
ముఖ్యంగా కార్తీక సోమవారం లేదంటే ఏ సోమవారం 108 శంఖువులతో అభిషేకం చేస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. వాస్తు దోషం ఉన్న ఇంట్లో, శంఖువులో వుంచిన తులసి తీర్థాన్ని చల్లితే దోషం తొలగిపోతుంది. ఇంకా అప్పులు తొలగిపోవాలంటే.. ప్రతి పౌర్ణమికి శంఖువుకు కుంకుమార్చన చేయించడం మంచిది. తద్వారా రుణం కనుమరుగు అవుతుంది. 
 
16 వారాలు శంఖువు మధ్యలో దీపం వెలిగిస్తే అప్పులు తొలగిపోతాయి. శంఖువు పూజ చేసే ఇంట దుష్టాత్మలు, దుష్టశక్తులు దరిచేరవు. చిన్నారులకు జ్వరం వస్తే శంఖువులో పోసిన నీళ్లను మాత్రమే తాగిస్తే జ్వరం, దోషాలన్నీ పోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అప్పు అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో ఒంటిరి మహిళను అంతమొందించారు...

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments