Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో రామమందిరం.. 48 రోజులు సుందరకాండ చదివితే?

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (17:20 IST)
ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడు కొలువుతీరిన సంగతి తెలిసిందే. ఇకపై రామ్ లల్లాను 'బాలక్ రామ్'గా పిలవనున్నట్టు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయంలో కొలువుతీరిన శ్రీరాముడు ఐదేళ్ల పసిబాలుడని... అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించామని చెప్పారు. 
 
అయోధ్యలో కొలువైన బాల రాముడిని వీక్షించేందుకు భక్తులు భారీ ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. చేరుకోని భక్తులు వున్న చోటే రామ స్మరణ చేస్తున్నారు. అయోధ్యలో రామునిని చూసేందుకు వీలు లేని వారు ఇంట రామ పటం ముందు నేతి దీపం వెలిగించి.. శ్రీరామజయంతో రాముడిని స్మరించడం చేయొచ్చు. 
 
అలాగే 48 రోజుల పాటు లేదా 21 రోజుల పాటు సుందరకాండ పారాయణం చేయడం ద్వారా శ్రీరామ అనుగ్రహం లభిస్తుంది. ఇంకా కోరిన కోరికలు నెరవేరుతాయి. శ్రీ రామానుజాచార్యుల వారు సుందరకాండ పారాయణానికి 16 రోజులు శ్రేష్ఠమని చెప్పారు. పట్టాభిషేక సర్గను చదివి శ్రీరామునికి, హనుమకు నైవేద్యాన్ని సమర్పించి భక్తితో స్తుతించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments