Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివునికి ఎడమవైపు, విష్ణువుకు కుడివైపు పూజ.. ఎందుకు?

స్త్రీలు నిత్యం తులసీ పూజ చేసినట్లైతే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రతిరోజూ శివునికి మారేడు పత్రాలతో పూజ చేసినట్లైతే శివానుగ్రహం లభిస్తుంది. ఇంట్లోని వారిని అనారోగ్య స

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (12:05 IST)
స్త్రీలు నిత్యం తులసీ పూజ చేసినట్లైతే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రతిరోజూ శివునికి మారేడు పత్రాలతో పూజ చేసినట్లైతే శివానుగ్రహం లభిస్తుంది. ఇంట్లోని వారిని అనారోగ్య సమస్యలు వేధిస్తున్న వేళ మూడు రంగుల దారాలు.. అంటే పసుపు, కుంకుమ, తెలుపు దారాలను ఏడు పేటల వత్తిగా చేసి మట్టి ప్రమిదలలో వేసి నెయ్యి, నూనె, ఆముదము కలిపి పోసి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అపమృత్యుదోషం తొలగిపోతుంది. అనారోగ్యాలు దరిచేరవు. 
 
ఏ రోజు కోసిన పువ్వుల్నే ఆ రోజు పూజకు ఉపయోగించాలి. ఇతరుల చెట్లు, మొక్కల్లోని పుష్పాలు తెచ్చుకుని పూజ చేసినట్లైతే.. పూజా ఫలము వారికే దక్కుతుంది. విష్ణువును తులసీ దళంతో అర్చించాలి. ఆలయంలో తీసుకునే తీర్థాన్ని కుడిచేతిలో మాత్రమే తీసుకోవాలి. దేవుని పూజకు ఉపయోగించే ఆసనాన్ని.. ఇతర పనులకు ఉపయోగించరాదు. 
 
దీపారాధన శివునికి ఎడమవైపు, విష్ణువుకు కుడివైపు చేయాలి. ఎదురుగా మాత్రం చేయకూడదు. గోపూజ చేసేటప్పుడు ముందుగా తోకకు పూజ చేయాలి. శివాలయంలోలోకి నందీశ్వరుడిని ప్రార్థించిన తర్వాతే శివునిని ఆరాధించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాలు - మహాయుతి కూటమిలో లుకలుకలు

మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..

రోడ్డుపైనే మాసిన బట్టలతో రొమాన్స్ చేసుకున్న యంగ్ లవర్స్.. ఎవరంటే? (video)

బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్స్!

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌‌లు రెడీ

తర్వాతి కథనం
Show comments