Webdunia - Bharat's app for daily news and videos

Install App

పితృపక్షం: 15 రోజుల పాటు ఇలా చేస్తే.. అంతా జయమే..

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (21:26 IST)
మరణించిన మూడు తరాల పూర్వీకులు పితృలోకంలో వుంటారని విశ్వాసం. పితృపక్షంలో యమధర్మరాజు పితృదేవతలను వారి బంధువులను సందర్శించేందుకు.. వారిచ్చే ఆహారాన్ని స్థూక్ష్మ రూపంలో పొందే అవకాశాన్ని కల్పిస్తారు. 
 
పితృ పక్షం ప్రతిఏటా 15 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రజలు సాధారణంగా గంగా లేదా ఇతర పవిత్ర నదుల ఒడ్డున పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. 
 
అలాగే ఈ ఏడాది 16 రోజుల కాలం పితృపక్షంగా మారింది. ఇది భాద్రపద మాసంలో వస్తుంది. పితృ పక్షం సెప్టెంబర్ 29న ప్రారంభమై అక్టోబర్ 14న ముగుస్తుంది. ఈ ఏడాది 16 రోజుల పాటు ఈ పితృపక్షం వుంటుంది. ఈ రోజుల్లో పితృదేవతలను స్తుతిస్తే సర్వం శుభం జరుగుతుంది. అన్నింటా విజయం వరిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఏంటది?

విమానం గాల్లో ఉండగ ఇంజిన్‌లో మంటలు

వియత్నాం తీరంలో విషాదం - పడవ బోల్తాపడి 34 మంది దుర్మరణం

మరిదితో అక్రమ సంబంధం.. నిద్ర మాత్రలతో భర్త చనిపోలేదని కరెంట్ షాకిచ్చి చంపేసిన భార్య

అన్నీ చూడండి

లేటెస్ట్

18-07-2025 శుక్రవారం దినఫలితాలు - మనోధైర్యంతో లక్ష్యసాధనకు కృషి చేయండి...

అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

తర్వాతి కథనం
Show comments