Webdunia - Bharat's app for daily news and videos

Install App

పితృపక్షం: 15 రోజుల పాటు ఇలా చేస్తే.. అంతా జయమే..

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (21:26 IST)
మరణించిన మూడు తరాల పూర్వీకులు పితృలోకంలో వుంటారని విశ్వాసం. పితృపక్షంలో యమధర్మరాజు పితృదేవతలను వారి బంధువులను సందర్శించేందుకు.. వారిచ్చే ఆహారాన్ని స్థూక్ష్మ రూపంలో పొందే అవకాశాన్ని కల్పిస్తారు. 
 
పితృ పక్షం ప్రతిఏటా 15 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రజలు సాధారణంగా గంగా లేదా ఇతర పవిత్ర నదుల ఒడ్డున పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. 
 
అలాగే ఈ ఏడాది 16 రోజుల కాలం పితృపక్షంగా మారింది. ఇది భాద్రపద మాసంలో వస్తుంది. పితృ పక్షం సెప్టెంబర్ 29న ప్రారంభమై అక్టోబర్ 14న ముగుస్తుంది. ఈ ఏడాది 16 రోజుల పాటు ఈ పితృపక్షం వుంటుంది. ఈ రోజుల్లో పితృదేవతలను స్తుతిస్తే సర్వం శుభం జరుగుతుంది. అన్నింటా విజయం వరిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరేళ్ల బాలికపై దుండగుడు అత్యాచార యత్నం: కాపాడిన వానర దండు

కేరళలో రెండో మంకీపాక్స్ కేసు.. రోగికి క్లాడ్ 1బి వైరస్ సోకింది..

రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. చిన్నపిల్లాడిపై దాడి.. అమ్మ ఎలా కాపాడిందంటే? (Video)

శ్రీవారి లడ్డూలో ఏమైనా కలిపివుంటే నేను.. నా కుటుంబం సర్వనాశనమైపోతాం... భూమన (Video)

ఫ్రిడ్జ్‌లో మహిళ శరీర అవశేషాలు.. ఒకే వ్యక్తి చంపాడా? ఎందుకు? ఆ వ్యక్తి ఎవరు?

అన్నీ చూడండి

లేటెస్ట్

22-09-2004 నుంచి 28-09-2024 వరకు మీ వార రాశిఫలాలు

22-09-2024 ఆదివారం దినఫలితాలు : దైవదీక్షలు స్వీకరిస్తారు...

సంకష్టహర చతుర్థి పూజలో గరిక తప్పనిసరి.. అప్పులు పరార్

మహాభరణి- యమదీపం.. కాకులకు నల్ల నువ్వులు.. ఆవు నెయ్యి?

21-09-2024 శనివారం దినఫలితాలు : ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు..

తర్వాతి కథనం
Show comments