Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరసింహ జయంతి.. సాయంత్రం పూట ఇలా చేస్తే..?

Webdunia
గురువారం, 4 మే 2023 (11:48 IST)
చతుర్థశి అయిన ఈ రోజు లక్ష్మీ నరసింహ జయంతి. ఈ రోజున శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలను పొందవచ్చు. ఈరోజు ఉపవాసంతో నరసింహుడిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
నరసింహ స్వామిని దర్శనం చేసుకుంటే సకల దోషాలు తొలగిపోతాయి. నరసింహం అంటే కాంతి జ్వాల. నరసింహుడు అతి పెద్ద జ్వాల అని పురాణం చెబుతోంది. నరసింహ పూజకు సాయంత్రం 4.30 నుండి 7.30 గంటలు ఉత్తమ సమయం.
 
నరసింహ స్వామి శక్తివంతుడు. ఉగ్ర స్వరూపుడు. శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదునిని రక్షించడం కోసం ఈ అవతారం ఎత్తాడు. ప్రతిరోజూ ఆయనను భక్తి శ్రద్ధలతో కొలిస్తే.. శత్రువులను ఓడించే శక్తి లభిస్తుంది. ఆటంకాలు తొలగించి.. కోరుకున్నది ప్రసాదిస్తాడు. ఇంకా బుధవారం నాడు ఆయనను పూజిస్తే దుష్టశక్తులు తొలగిపోతాయని విశ్వాసం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

గుంటూరులో ఘోరం : గొంతుకొరికి బాలుడిని చంపేసిన కుక్క!!

అన్నీ చూడండి

లేటెస్ట్

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments