నరసింహ జయంతి.. సాయంత్రం పూట ఇలా చేస్తే..?

Webdunia
గురువారం, 4 మే 2023 (11:48 IST)
చతుర్థశి అయిన ఈ రోజు లక్ష్మీ నరసింహ జయంతి. ఈ రోజున శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని పూజించడం ద్వారా సకలసంపదలను పొందవచ్చు. ఈరోజు ఉపవాసంతో నరసింహుడిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
నరసింహ స్వామిని దర్శనం చేసుకుంటే సకల దోషాలు తొలగిపోతాయి. నరసింహం అంటే కాంతి జ్వాల. నరసింహుడు అతి పెద్ద జ్వాల అని పురాణం చెబుతోంది. నరసింహ పూజకు సాయంత్రం 4.30 నుండి 7.30 గంటలు ఉత్తమ సమయం.
 
నరసింహ స్వామి శక్తివంతుడు. ఉగ్ర స్వరూపుడు. శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదునిని రక్షించడం కోసం ఈ అవతారం ఎత్తాడు. ప్రతిరోజూ ఆయనను భక్తి శ్రద్ధలతో కొలిస్తే.. శత్రువులను ఓడించే శక్తి లభిస్తుంది. ఆటంకాలు తొలగించి.. కోరుకున్నది ప్రసాదిస్తాడు. ఇంకా బుధవారం నాడు ఆయనను పూజిస్తే దుష్టశక్తులు తొలగిపోతాయని విశ్వాసం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

లేటెస్ట్

Diwali 2025: దీపావళి పిండివంటలు రుచిగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..

15-10-2025 బుధవారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Diwali 2025: దీపావళి ఐదు రోజుల వెలుగుల పండుగ.. ఎలా జరుపుకోవాలి?

14-10-2025 మంగళవారం ఫలితాలు - మొండిబాకీలు వసూలవుతాయి.. ఖర్చులు అధికం...

కన్యారాశిలోకి శుక్రుడి సంచారం.. కన్యారాశికి, వృశ్చికరాశికి సువర్ణయుగం

తర్వాతి కథనం
Show comments