నాగుల చవితి.. వేపచెట్టు, రావిచెట్టు కింద వుండే దేవతలను పూజిస్తే?

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (10:48 IST)
Nagamma
నాగుల చవితి అక్టోబర్ 28 శుక్రవారం ఉదయం 10.33 గంటల తర్వాత ప్రారంభమై.. అక్టోబర్ 29, 2022న ఉదయం 08.13 నిమిషాలకు ముగుస్తుంది. అయితే శుక్రవారం పూట నాగుల చవితి పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. పుట్ట వద్దకు వెళ్లాలి. పుట్ట పక్కన ఓ దొప్పను వుంచి అందులో పాలు పోయాలి. గుడ్డును కూడా వుంచవచ్చు. 
 
కార్తీకంలో వచ్చే ఈ చవితి శివకేశవులతో పాటు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. చలిమిడి, చిమిలితో నాగేంద్రులను తయారుచేసి అతికించి పాలు పోసి పూజ చేయాలి. ఈ మాసంలోని శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. 
 
సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోవాలి. కుజ, రాహు దోషాలు వున్నవారు కార్తీకంలో షష్ఠీ, చతుర్దశిలో ఉపవాసం వుండి నాగపూజ చేయాలి. వేపచెట్టు, రావిచెట్టు కింద వుండే నాగ దేవతలను పూజించడం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Kerala Sadya: శబరిమల అన్నదానంలో కేరళ సద్య.. పులావ్, సాంబార్, పాయసంతో పాటు..

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

తర్వాతి కథనం
Show comments